సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.16 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచి ఇప్పిస్తానని ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు విడిచిపెట్టేదిలేదని మాజీ ఎమ్�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల పర్యటించిన సందర్భంలో ఆయన 32వ వార్డులోని మాజీ కౌన్సిలర్ సయ్యద్ సీమాబేగం-అక్రం ఇంటికి వెళ్లారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రా�
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
Marri Janardhan Reddy | పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎస్సీ కాలనీలో ఉన్న బోర్ వెల్ మోటార్ చెడిపోయింది. పట్టించుకోవాల్సిన గ్రామపంచాయతీ స�
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ఆ కొరతకు కారణం బీఆర్ఎస్సే అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారని, ఈ విషయంలో ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పినాకిచంద్రఘోష్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తరువాత చర్యలపై నిర్ణయం తీసుకుంటారా లేక
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా