నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గపు చర్య అని తుంగతుర్తి మాజీ ఎంపీపీ సీతయ్య విమర్శించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోన�
BRS | హైదరాబాద్లో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులకు రేవంత్రెడ్డి సర్కారు ‘22-A’ తో సంకెళ్లు వేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. సామాన్యుల ఆస్తులను, దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలను రాత్రికి రాత్రే నిషేధి
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రో�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 19న భువనగిరిలోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవార
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం రాజధాని వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టా
బయట నుంచి వచ్చిన మేఘారెడ్డి డబ్బులతో వనపర్తి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచాక.. నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనంచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారె�
బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టీ ప్రకాశ్గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్
సీఎం రేవంత్ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. హైదరాబాద్లో మూడు టిమ్స్, వరంగల్ సూపర్ స్పె షాలిటీ దవాఖానకు బీఆర్ఎస్ హయాం లో కొబ్బరికాయ కొట్టి నిధులు, నిర్వహణ మర్చిపోయారంటూ అబద్ధాలు పలికారు. సోమవారం �
తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక కుటుంబం లాంటివారని, అలాంటి మహానాయకుడిపై అనుచితంగా మాట్లాడ టం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని, ఆయన నోటి భాషే ఆయన్ను భస్మం చే స్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థ�
ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్
పేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయకుండా నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమ�
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీ