పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు ఏకం అవుతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నా
ఆదివాసీ హక్కుల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాలపై అటవీ శాఖ అధికారులు విధిస్త�
తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్య
తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ ది నోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఎగురవేశారు. విద్యుద్ద�
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పీఎస్వై ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని �
జైనూర్, జూన్ 02: కాగజ్నగర్లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని ప్రోటోకాల్ ప్రకారం గౌరవించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండ�
Malaysia : కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నేతలు, MYTA సభ్యులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే రద�
పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రుద్రంపూర్కు చెందిన పార్టీ కార్యకర్త కంటాత్మకూరి ముఖేష�
రాబోయేది మళ్లీ మన సర్కారే అని, మన సర్కార్ రాగానే రాష్ట వ్యాప్తంగా ప్రతీ సర్కార్ బడిని సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలా చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్లలో పర�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహాన
Harish Rao | త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్�
KTR | అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫ�