రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి న్యాయం జ�
రైతుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాం�
“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అనర్హ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులకు గ్రహణం పట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలోని చందన చెరువును ఆమె పరిశీలించారు. వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
KTR | పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఫిట్నెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలలుగా పొట్ట దాచుకోవడం కష్టంగా మారిందని.. అందుకే జిమ్ చేయడం ప్రారంభించానని సరదాగా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎ�
Telangana | లోక్సభ సాక్షిగా తెలంగాణకు మరోసారి తీవ్ర అవమానం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణపై విషం కక్కారు.
Bhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర
KTR | నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ�
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా వారు ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాయకష్టం చేసుకుని బతికే