తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగభరిత దృశ్యం ఎర్రవెల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ధీశాలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి.. బీఆ
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధైరపడొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కార్యకర్తలకు భరోసా నింపారు. శుక్రవారం మండల బీఆర్ఎస్ నూతన కమిటీతోపాటు 200మంది కార్యకర్తలు
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Jeevan Reddy : బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Jeevan Reddy : కాంగ్రెస్ను వీడిన టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. గులాబీ అధినేత కేసీఆర్(KCR)ను కలిసిని జీవన్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
Maize Centers | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు కేటాయించిన భూ ములను కార్పొరేట్ సంస్థలు కాజేయాలని కుట్రలు చేస్తున్నాయని, కుల సంఘాలు అప్రమత్తంగా ఉండి వాటిని రక్షించుకోవాలని వక్త లు పిలుపునిచ్చారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జననేతగా జీవన్రెడ్డికి పేరుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆయన బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని, స�
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు జీవన్రెడ్డి స్వగృహానికి పార్టీ వర్క�
చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డితో సమావేశం ముగిసిన తదుపరి కేటీఆర్,
గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ అమెరికా ప్రధాన కార్యదర్శి నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుప
క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనే యువకులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదాన�
రైతుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని నమ్మించి.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలే�