కారణజన్ముడు కేసీఆర్, అలుపెరగని పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి.. నాటి ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక పాలమూరు చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
Ibrahimpatnam |నాటకీయ పరిణామాల మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని, ఒక్క ఫోన్కాల్తో అధికారులు ఎన్నిక ప్రక్రియను అర్ధంతరంగా ని�
KCR | ఇవాళ ఒక నాయకుడి పుట్టిన రోజు మాత్రమే కాదు.. ఉద్యమం పుట్టిన రోజు కూడా.. స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నదంటే దానికి ఒకే ఒక కారకుడు కేసీఆర్. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యమే
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎర్రవల్లి ఫాంహౌస్కు పోటెత్తారు.
తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 72వ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారం ఎట్టకేలకు డ్రా పద్ధతిలో ముగిసింది. బీఆర్ఎస్ విజయాన్ని నిలువరించేందుకు సో మవారం కాంగ్రెస్ అరాచకం సృష్టించి ఎన్నికను వా యిదా వేయించిన
సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ దక్కించుకున్నది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఇంద్రేశంలో మెజారి
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అన్నదానాలు చేపట్టారు.
తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం ఆయన �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరు, వాడా సంబురాలు జరుగగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గ
కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహ ణ ఏకపక్షంగా సాగిందని, దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్�