ఆర్మూర్లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్రెడ్డి సవాల్ విస�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, అర్హుల పేర్లు మిస్ కాకుండా చూడాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సాధన సమితి వైస్ చైర్మన్ బెక్కెం జనార్దన్ కాంగ్రె
సుమారు మూడేండ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. ఎన్నికల ముం దు ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేండ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతను �
గ్రామాలలో బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఇల్లెందు మండల బీఆర్ఎస్ బ�
Telangana Debts | తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెకలు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ �
ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతుల మేలు కోసం కృషి చేసిన కేసీఆర్ అంటే చాలా అభిమానం.. అందుకే తన పొలంలో వరినాట్ల మొలకలతో కేసీఆర్ పేరును రాశానని చెప
మారుమూల ప్రాంతమైన భీమ్గల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. కేవలం రాజకీయ కక్ష, వివక్ష కారణంగా నిర్మాణ పనులకు బ్రేక్ పడింది!. మార్కెట్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఎక్కడ బీఆర్�
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
గురుకుల టెండర్లకు సంబంధించి పార్క్హయత్ హోటల్లోనే కమీషన్ల పంపకాలు జరిగాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�