ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
బీఆర్ఎస్ పాలనలో మత సామరస్యం వెల్లివిరిసిందని, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నార
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాకంటకమైందని, లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అ
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�
బీబీనగర్ మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీని ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండారి రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దొంతిరెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గా�
బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాం�
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది
చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప