KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ, ధర్మపురి అరవిం
తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగుర్తి మండల కేంద్రంలో విలేకరులత�
మిర్యాలగూడ టౌన్ రెడ్దికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధ�
దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఈ వ్యవహారంలో లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డ�
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు. రెండేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను అవసరమైతే మళ్లీ పిలుస్తామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో
కాగ్నా వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకర్గ బీఆర్ఎస్ నాయకుడు ఉమాశంకర్, ఉపసర్పంచ్ అక్రమ్, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. తాండూరు మండలం చంద్రవం చ
మాజీ మంత్రి హరీశ్రావు పోలీస్ అధికారులపై బెదిరించినట్టుగా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.