గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగ సారం ఒక్కముక్కలో తేల్చి చెప్పాలంటే.. మిగతా పార్టీలకు తెలంగాణ అంటే రాజకీయం; మనకు తెలంగాణ అంటే టాస్క్ అని!
‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు.
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్�
అందరి చూపూ జగిత్యాల సభపైనే నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న నిర్వహించే భారీ మీటింగ్పైనే ఆసక్తి కనిపిస్తున్నది. పోరాటాల గడ్డమీది నుంచి గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సమరశంఖం పూరిం�
హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ఆధారమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ మేధావులు, ఇంజినీర్లతో
కాంగ్రెస్ సర్కారు ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇవ్వాళ సీఎం రేవంత్రెడ్డి తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బ
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి ఎక్కడ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఒకరికి టెన్ పర్సంటేజ్ మంత్రి అనే పేరుందని ఎద్దేవా చేశారు.
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొకలు నాటేలా ఉత్తేజపరిచిన, ప్రభావితం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు (జీఐసీ) సంతోష్కుమార్�
KTR | మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KCR Cup Cricket Tournament | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్ల
తెలంగాణ ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ కోటలకు బీటలు వారడం మొదలైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతుండగా, అంతటా కల్లోలం రేగుతున్నది. అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పో�
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�