ఉమ్మడి మెదక్ జిల్లాలో కారుజోరు కొనసాగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని (హుస్నాబాద్, చేర్యాలను కలుపుకొని) మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల్లో పలుస్థానాల్లో హోరాహోరీ నెలకొన్నది. ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠకు దారితీసింది. ఈన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయిం ది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించింది.
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక చర్యలను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ము
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో వింతలు.. విశేషాలు చోటుచేసుకున్నాయి. భార్యాభర్తలు.. తల్లీకొడుకు, అత్తాకోడలు గెలుపొందడం, ఒక్క ఓటుతో విజయాన్ని ముద్దాడటం.. టాస్ ద్వారా గెలుపు తీరానికి చేరుకోవడం వంటి ఘటనలు చోటుచ�
తెలంగాణ నగర పాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిల పడింది. రాష్ట్రవ్యాప్తంగా నగర పాలికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వరకు పూర్తి ఫలితాలను ప్రకటిం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసు�
జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాదించారు. అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థాన�
మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిలువుటద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్డులను కైవసం చేసుకొన్న బీఆర్ఎస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలను సాధించి సత్తాచాటింది. కాంగ్రెస్ అధికార, అంగ, అ
ఓ వైపు అధికార దుర్వినియోగం.. మరోవైపు అడ్డగోలుగా ప్రలోభాలు, ఇంకో వైపు బెదిరింపులు, భయబ్రాంతులు.. అయినప్పటికీ భూ దాన్పోచంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎదురు నిలిచింది. కాంగ్రెస్ అరాచకాలకు ఎదురొడ్డి గట
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. నల్లగొండ, మిర్యాలగూడ మినహా మిగతా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలపై స్ప�
నర్సాపూర్, ఫిబ్రవరి13: నర్సాపూర్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడమే అందుకు కారణం.