Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఇల్లెందు ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ' ప్రజా పాలన' అంటూ మాటలకే పరిమితమై ప్రజలను అనేక ఇబ్బందుకు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బండి రాజు గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లకు వెంటనే మరమ
కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. మరమ్మతులకు నోచుకోని రోడ్లు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. చినుకుపడితే జలాశయాలను తలపించే రహదారులతో నిత్యం నరకం చూస్తున్నారు. వీటికితోడు కాంగ్రెస్ ప్రభుత
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని త�
ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్ల�
రెండేళ్లుగా మున్సిపల్శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్షలు వెల్లువెత్తు�
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి ద�
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ పదవుల గోలే తప్ప రైతుల బాధలు, గోసలు కనిపించడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా క్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నగరం నుంచి ఇక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అభిమాని, సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్రార్ హష్మీ నల్లగొండ నుండి జూబ్లీహిల్స్ వరకు సైకిల్ యాత్రగా చేరుకున్నారు. అక�