ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ �
చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచ�
సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.
తమిళనాడుకు చెందిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే సీహెచ్ శేఖర్, ఆయన సతీమణి మయూరి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం వీరిని కేటీఆర్కు ఎ�
ఎదుటివారిని వేలెత్తి చూపినప్పుడు నాలుగు వేళ్లు మనల్నే ఎత్తిచూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. ఆ సోయి లేనపుడు.. కనీసం వేలెత్తి చూపిన దానిలో తర్కమైనా చూపాలి. ఇవేవీ లేనప్పుడే పసలేని వాదనలు తెరపైకి వస్తాయి. �
వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�
మంచిర్యాలలో కాంగ్రెస్ గూండాలు బరితెగించి వ్యవహరిస్తున్నారని, వారికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు వంతపాడుతున్నారని, పోలీసులు తీరు దారుణంగా ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మండిపడ�
నూతన బిల్డింగ్ బైలాస్ చట్టం అమల్లో భాగంగా 133 గజాల స్థలం నుంచి 10 శాతం మార్టిగేజ్ (తనఖా) విధానం ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద ప్రజలకు శాపంగా మారనున్నది.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో బీఆర్ఎస్ హయాంలో రూ.33.13కోట్లతో మొదలైన తాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రైతులకు యూరియా పంపిణీ చేయకుండా రోడ్లపైకి వెళ్లి రాస్తారోకోలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండల కేంద్రంలో వారు
అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా క�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�
KTR | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.
కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.