కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిల
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే అక్కసుతోనే హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి మండిపడ్డారు.
మండుటెండలో రాకపోకలు సాగించే వారికి 31 రోజుల పాటు పెరుగన్నం పంపిణీ చేశామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు ఆ�
Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోస�
KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగ
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
సీబీఎస్ఈ 12వ తరగతి మారుల కేటాయింపులో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, అవకతవకలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్' వేదికగా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకుంటు�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ�
రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండల కేంద్రం లో మహాధర్నా నిర్వహించగా పోలీసు లు కేసు నమోదుచేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన
చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులదేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పా