Kyathanapalli | క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న మంత్రి వివేక్ కనుసన్నల్లోనే గొడవ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ ప్లానింగ్ చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు దానిని అమలు చేశార�
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు.
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన �
రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలని అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి ఎంతో మంది పేదలకు పంచింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు కాంట్రాక్ట
KTR | నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాగర్కర్నూల్ జిల్లా
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Party Defected MLAs Case | తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ �
Harish Rao | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ల్లో అధికారదాహం ఏ స్థాయిలో ఉందంటే.. సీఎం రేవంత్రెడ్డి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలకు అధికార యంత్రాంగం తొత్తులుగా మారి ప్రజల తీర్పును అపహాస్యం చేశార�
రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్ను తొలగించి పాత పద్ధతిలోనే రైతులకు తగిన మొత్తంలో యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మంగళవారం వలిగొండ మండల కేంద్