కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై రెండో రోజూ గురువారం సైతం గ్రేటర్వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిం
రైతులు, సామాన్యుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ను, రేవంత్రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిషేధ జాబితాలో పెట్టి ఓడించడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శా
అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దళిత కౌన్సిలర్ కు మరోసారి అవమానం జరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిమణికంఠ గార్డెన్ లో గురువారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్�
రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి అన్నారు.
Dr. C. Laxma Reddy | రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శనిలా దాపురించిందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
రైతుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాలో భాగంగ�
రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడ�
జీవో నంబర్ 76 ను అమలు చేసి కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 76 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన, ర్యాలీల నిర్వహణలో భాగంగా శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో వంటా వార్పును నిర్వ�
అజ్ఞానం.. అరాచకం.. అవినీతి.. అబద్ధం.. అనే నాలుగు తలలతో బుసకొడ్తున్న అనుముల నాగుపాము పాలన ఇది! వెయ్యి రోజులుగా రైతులను రాచిరంపాన పెడ్తున్న రాక్షస పాలన ఇది! నిరుద్యోగులను నిండాముంచిన, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన,
‘రైతు ముఖాన్ని చూసి పాలకుడి సమర్థతను అంచనా వేయొచ్చు’ అన్నది పెద్దల మాట. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉన్నదో చెప్పడానికి రైతు ముఖంలో కనిపించే సంతోషమే కొలమానం. సమాజానికి అన్నం పెట్టే అన్నదాత కన్�
ఒక్కో మహిళకు సీఎం రేవంత్రెడ్డి రూ.లక్షా 50 వేలు బకాయి పడ్డారని.. రాష్ట్రంలోని కోటీ 67లక్షల మహిళల ఖాతాల్లో ఆ మొత్తాన్ని వేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. పింఛన్లు రూ.2వేల నుంచి