Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్పేట్ డైమండ్హిల్స్ కాలనీలోని అల్ఫాల్హా స్కూల్ బూత్లో రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం మ�
Jubilee Hills By Election | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆ�
నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందకు అష్టకష్టాలు పడేది. వైకుంఠధామాలు లేక.. ఉన్నా వసతులు లేక ఇబ్బందులు పడేది. సిరిసిల్ల మానేరు నది తీరాన శ్మశాన వాటిక నిర్మించాలని నాలుగు దశాబ
మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన�
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ద్వారా తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశమ
‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ - ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వ
ఫ్రస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. ఇది డిజిటల్ యుగం. ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగిందని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు.
రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం అన్నారు. సోమవారం జనంపల్లి గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
Harish Rao | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవ�
Speaker Gaddam Prasad | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్, అతడి అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమదైన ‘మార్క్' ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు�