జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు తథ్యమని, గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం
కారు కావాలో, బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. ప్రజావికాసానికి, అభివృద్ధికి కారు సంకేతమైతే, విధ్వంసానికి, వి�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, �
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
Harish Rao | కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా స�
బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఒక్క పథకాన్ని కూడా పటిష్టంగా కొనసాగించే సామర్థ్యం లేదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అ�
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంప
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది.. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. పోలింగ్కు నెల రోజుల పాటు సమయం ఉండడంతో అటు పార్టీలు, ఇటు అభ్యర్థు�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చ�
చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నయవంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (Ravindra Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ �
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. �
బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల నియామక ప్రక్రియలు దాదాపుగా పూర్తయ్యాయి. గ్రూప్-4 నియామక ప్రక్రియ తొమ్మిది నెలల కిందట ముగిసింది. గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ ఇటీవల విడుదలైంది. గ్రూప్-2