KCR | పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని
KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
KCR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన నదీజలాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఉద్యమ కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం.
KCR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. నన్ను దూషించడం
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ను చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎ
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
Kadiyam Srihari | జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అధికారులు దౌర్జన్యానికి దిగారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. అనర్హత వేటు నుంచి తప్పించుకున�
KCR | తెలంగాణ నీటివాటాలో మళ్లీ దొంగలు పడ్డారు. ఉమ్మడి పాలనలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు దోపిడీకి గురైన తెలంగాణ జల వనరులకు తిరిగి ప్రమాదం పొంచి ఉన్నది. అరవై ఏండ్ల ‘ఉమ్మడి పాలకుల’ కుట్రలకు వలవలా ఏడ్చిన తెలంగాణ ర�
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత కారు స్పీడుకు కాంగ్రెస్ ఖతమవుతుందని, మరో 20 ఏండ్లు ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
‘సీఎం రేవంత్రెడ్డి ఎవరితోనైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు.. కానీ రెండేండ్లలో అన్ని వర్గాలను మోసం చేసిన ఆయనను ప్రజలే ఫుట్బాల్ ఆడుడు ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్ని
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని, ఉద్దేశపూర్వకంగా జిల్లా అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శనివార
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెయ్యిలోపు ఓట్లున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నార
పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కారు 100 స్పీడ్తో దూసుకెళ్తున్నది.. కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతుంది.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కేసీఆర్ బహిరంగ సభల
KTR | రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా స