చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ చండూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ పద్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట�
మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి �
BRSV | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార�
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయ�
LPG Gas Crisis | రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Harish Rao | బ్యాంకు అప్పు ఉన్న బకరైతును ముంచేందుకు గిన్ని జిమ్మికులు, గిన్ని మ్యాజికులు చేస్తరా? అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘రుణమాఫీకి రూ.51 వేల కోట్లు �
బడ్జెట్ కేటాయింపుల్లో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు విమర్శించారు. 2024-25 బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసం రూ.59,231 కోట్ల (20.3 శాతం) ద్రవ్యలోటు (డెఫ�
ప్రజాస్వామ్యబద్ధ్దంగా ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అన్ని గ్రామాలు సమానమే. కానీ, కాంగ్రెస్ ప్రజాపాలనలో తమ పార్టీ వారు గెలిచిన గ్రామాలే ముఖ్యం. లేదంటే సదరు సర్పంచ్లు కాంగ్రెస్లో చేరితేనే ఆయా గ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. సోమవారం ఇల్లెందు బీఆర్ఎస�
ప్రభుత్వ జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు.
Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పా�
Palla Rajeshwar Reddy | వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలుపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు.
Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.