రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాచలంలో శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంద�
విద్యార్థులకు ఉన్నత చదువు విషయంలో ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని�
ఎన్నికల్లో గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏండ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేక అచేతనంగా ఉందని కోదా�
యువత కదం తొక్కి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ పై విద్యార్థులు సమరభేరి మోగించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎం
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వ
420 హామీలు, ఆరు గ్యారెంటీలు అంటూ ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలతో పాటు విద్యార్థులను మోసం చేశాడని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నినదించారు. ఫీజు రీయింబర్స్మ
మారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీఆర్ఎస్ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీ విజయవంతమైంది. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో డిగ్రీ క�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు అండగా పార్టీ పోరుబాట చేపట్టింది. శనివారం ఖమ్మం జి�
KTR | కేటీఆర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్కు వెళ్తున్న కేటీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద కార్యకర్తలకు అభివాదం చేసి కారులో బయలుదేరుతుండగా.. వెనుక డోర్ తెరిచే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లార�
Puvvada Ajay Kumar | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివా�
KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు రాఖీలతో సందడి చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్క