అక్రమంగా కూల్చివేసిన సిరిశేట్టి మల్లేశంకు న్యాయం జరిగేదాక పోరాటం ఆగదని, రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నియంతృత్వ దుర్మార్గ పాలన సభ్య సమాజం ఖండించాలని, బాధితులకు అండగా నిలువాలని రామగుండం మాజీ శాసనస�
ఐటీ రంగం విస్తృత పర్చడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలో మూడెకరాల్లో రూ. 40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మాణాన్ని చేపట్
యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు పురసరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడ�
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స
‘పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. పీఆర్ఎల్ఐలో ఒక్క కాల్వ కూడా తీయలేదని చెప్పడం విడ్డ
మౌనం బలహీనత కాదు, ఒక ఆయుధం. మేధావుల సందర్భోచిత, అర్థవంతమైన మౌనం మరింత శక్తివంతమైనది. అందుకే సీఎం రేవంత్ను కేసీఆర్ మౌనం ఎక్కువగా భయపెట్టింది. రాజకీయాల్లో ఒక నాయకుడు మౌనంగా ఉండటమంటే అతను అన్నింటి నుంచి తప
కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చే
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజక వ
Danam Nagender | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒప్పుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని తెలిపారు.
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
Haldi Vagu | అధికార పార్టీ నేతలతో అధికారులు కుమ్మక్కయ్యారని, హల్దీవాగు నుంచి నెలన్నరకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమం�