అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోం�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వెయ్యి రోజుల పాలనలో అన్నివర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం గ్రీవెన్స్ లో భ
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అలిమి కానీ హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు ఎంపీడీవో కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్య�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలను తక్షణం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన ఎండగట్టేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, తీవ్రంగా అవమానించడం అత్యంత బాధాకరమని దేవరకొండ మాజీ
SC, ST Commission | ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
BRS Maganur | ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని బీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజావాణిలో భాగంగా చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి, ఎంపీడీవో బండారు యాదగిరికి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రాలు అందజేశారు. �
అసెంబ్లీ లోపలికి పోనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నిరసనగా దమ్మపేట మండలంలోని మందలపల్లి నేషనల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతూ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.. బీఆర్ఎస్ ఏడు రోజుల న�
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం ప్రజావాణిలో బూర్గంపహాడ్ ఎంపీడీవోకు మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీ�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసి అవమాన పర్చినందుకు ప్రభుత్వంపై మండిపడుతూ బూర్గంపహాడ్ మండల క�
మాజీ మంత్రులపై పోలీసుల దాడి హేయమైన చర్య, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.