బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 30వ డివిజన్కు చెందిన నాయకుడు మతీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు గురువారం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గ�
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అనేక హక్కులు సాధించారని, ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చేసిందేమీ లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మందమర్రి ఏరియా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న జరిగే బీసీ బంద్ను జయప్రదం చేయాలని, అందుకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రా
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి సునీతకు ప్రవాస తెలంగాణ సమాజం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ అధ్యక్షులు శ్రీధర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నామినేషన్ వేయడానికి ముందు ఇం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�
గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం హుళక్కేనా?అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలేవైనా యూ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్య�
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాతి కట్టడాలే నిర్మించాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు సూచించారు. సిమెం ట్ కాంక్రీటు కట్టడాలుంటే ఆలయ చరిత్రతోపాటు భక్తుల మనోభావాలకు భంగం కలుగుతుందని చెప్పార�
‘పెండ్లి చెయ్యడమంటే చాతకాదు గానీ, చెడగొట్టమంటే అదెంత పని’ అంటుంది మాయాబజార్ చిత్రంలో ఓ పాత్ర. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. స్వరాష్ట్ర సాధన తర్వాత సుమారు దశాబ్ద
మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం అన్నారు. బుధవారం కలాం జయంతిని పురస్కరించుకుని కోదాడలో ఆయన �
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో �