జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చివరిదవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. జూబ
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు మదన్ మోహన్కు అండగా నిలిచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, వారిద్దిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటిన ఘనత సిద్దిపే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులు అన్ని పార్టీల తరఫున తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీచేయాలని, బ్రాహ్మణసంఘాలు ఎన్ని ఉన్నా తమ వారిని గెలిపించుకోవడంలో ఐకమత్యాన్ని చాటాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగో�
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన �
ఉద్యమకారుడిగా, పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు సరికాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివ
Harish Rao | పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని.. వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట �
అధికార దుర్వినియోగంతో పాటు అనేక రకాలైన అరాచకాలు చేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ�
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాయి. శనివారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో..
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన ద�
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, సాగు నీటిరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమ�