మహబూబ్నగర్ జిల్లా జడ్చ ర్ల, మిడ్జిల్ గులాబీమయంగా మారింది. మంగళవారం మా జీ మంత్రి హరీశ్రావు పర్యటన విజయవంతమైంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు హాజరై శ్రేణులకు దిశానిర్ధేశ�
పండించిన జొన్నలు కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఈ విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కలెక్టరేట్ను వీడేదిలేదని, ప్రభుత్వం స్పందించకప
ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని మాజీ మంత్రులు మహమూద్అలీ, డాక్టర్ లక�
కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తితోనే తమిళనాడు సీఎం విజయ్ సర్కార్ దవాఖానలో ప
కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. నినాదం తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) సింగరేణి పరిరక్ష ణ సదస్సులు నిర్వహిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. అందులో భాగం
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత తగ్గించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగ
బీఆర్ఎస్ జోరు పెంచింది. ఓవైపు ప్రజల పక్షాన సర్కారుపై పోరు సాగిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నద�
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ముప్పై నెలల కాలంలో చేసిందేమీ లేదని, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయడమే తప్ప కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంన�
ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన సాయిచంద్కు మరణం లేదని, ఆయన ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప�
రిజర్వేషన్లను మతంతో కలపొద్దని, మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు ఎత్తివేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సోమవారం అలంపూర్ నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ ర