బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డగించారు. గురువారం ఆయన రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పరిధిలోగల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్�
దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర స�
‘అమ్మా.. నీవు దేవమార్గాన్ని వదిలి, భూమి మీదికి రావాలి. ఒట్టిపోయిన సాగరాన్ని జలంతో నింపాలి..’అని నాడు భగీరథుడు గంగాదేవిని వేడుకున్నాడు. ఆయన హిమాలయాల్లో చేసిన ఘోర తపస్సుకు కరుణించి గంగ దివి నుంచి భువికి దిగ�
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియ�
: తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన జోగినిపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోన�
‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల
Complaint | నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో చేపడుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గురువారం లోకాయుక్తకు ఫ�
AP Police | తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడుకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులు, యువత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపి�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు త�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబా�
యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా పీఎం ఏక్తా ప్రతిపాదిత ప్రాజె�
హైదరాబాద్ నగరంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సేవలను తక్షణమే విస్తరించి, ఆధునీకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్�