రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలన సర్కస్ను తలపిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో దుష్ప్రచారం చేసినందువల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల�
సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలోనూ పటిష్టంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సన్న
Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుక
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏ�
Vemulawada | బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పట్టణ, అర్బన్, రూరల్, కోనరావుపేట మండ
కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ భగ్గుమంది. పోక్సో కేసులో ఆయన కుమారుడు బండి భగీరథ్ అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద బీఆర్ఎస్
KTR | ‘నా బూత్ నా బాధ్యత’ పేరుతో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పండుగలా సాగింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం జీఎస్సార్ గార్డెన్స్లో నిర్వ
KTR | ఎంత బిల్డప్ ఇచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్యూచర్లేని నాయకుడే అని, ఫ్యూచర్సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆ
కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గతకాలపు గాయాలు.. వెంటాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు.. మెజారిటీ ఆధిపత్య వాదాలు.. వేళ్లూనుకున్న జాతి సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే పౌరుల బానిస బతుకులు .. ఇది 25 ఏ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�
బాధ్యాతయుతమైన హోదాలో ఉన్న బండి సంజయ్ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, ఎంపీ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ పో�
జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే 676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని లెక్కలు చెప్పారని, ఇప్పటికే 511 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, ట్రక్ షీట్ల ద్వారా 325 మెట్రిక్ �