కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహ ణ ఏకపక్షంగా సాగిందని, దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్�
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మ�
సంగారెడ్డి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు ఉండగా, ఐదింటిని బీఆర్ఎస్ దక్కించుకుంది. కోరం లేకపోవడంతో వాయిదా పడిన ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిప�
మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్కు ప�
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది.
బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశా
తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు.
Indresham Municpality | సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్�