Madhusudhana Chary : తెలంగాణ చట్ట సభల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చీకటి అధ్యాయమని మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనా చారి (Madhusudhana Chary) అభివర్ణించారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను మంగళవారం ముట్టడిం
Akbaruddin Owaisi | శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయమా..? అని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లని టీషర్టులు, వాటిపై ఏదో రాసి ఉందనే కార
ఎన్నికలకు ముందు వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ యాదాద్రి భువనగ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు నల్ల చొక్కాలతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. మాజీ మంత్రి వ�
అసెంబ్లీ గేటు ఎదుట జరిగిన ఉద్రిక్తత పరిస్థితులను బూచిగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ ఆధ్వర్యంలో మంగళవా�
ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ గూండాగిరితో బరితెగింపు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ సారపాక పట్టణాధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతి�
వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనకు వ్యతిరేకంగా భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు గులాబీ సైన్యం పెద్ద ఎత్తున పోరాటం చేసినందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకుడు �
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రభుత్వంను ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని
గౌరవంగా ఉండే శాసనసభను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌరవ సభగా మార్చిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపించిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించి ముఖ్యమంత్రి రేవ�
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గుర్రంపోడు మండల కేంద్రంలో మంగళవారం ఆ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్య
KCR | కేసీఆర్పై హత్యాయత్నానికి కాంగ్రెస్ ప్లాన్ చేసిందని తెలిసి కేటీఆర్, హరీశ్రావు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో వారిని హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్
Harish Rao | బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు.