Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తాం అని బీఆర్ఎస్ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. శనివారం చండూర్లో చేపట్టిన బీసీ బంద్లో ఆయన పాల్గొని మా
తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే ధ్యేయంగా పాలకుర్తి మండలం లోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ స
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు (BC Reservations) చేపట్టిన రాష్ట్ర బంద్ (BC Bandh) కొనసాగుతున్నది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ (BRS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాం కిషన్ రెడ్డి అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధ్దంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు సర్వం సిద్ధమైం ది.
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
విజన్ ఉండాలె కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. 2020 అక్టోబరు నెలలో కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్ విలవ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్, కుమార్తె అక్షర తదితరులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తప్పుడు కేసులు పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. పాలన గాలికొదిలి ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడంలో ముఖ్యమంత్రి, సెటిల్మెంట్లు,
కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణచివేతకు చరమగీతం పాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.