Jeevan Reddy | కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది..అటు చేరికలు, ఇటు ప్రచారంలో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ టాప్గేర్లో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు అడగడుగునా పూలవర్షం�
బీఆర్ఎస్తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శంషాబాద్ మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ చం
బీఆర్ఎస్ హయాం లో పార్టీలకు అతీతంగా నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు అధికార పార్టీ హస్త ముద్రికలతో నడుస్తోంది. కొన్ని ప్రాంతా ల్లో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి హాకా, మ్యాక్స్ పేరుతో కొత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. జాతీయస్థాయిలో మెరిసి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఇక్కట్లు పడుతున్న నిరుపేద క్రీడాకారిణికి భరోసా ఇచ్చారు. అంత�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బూతులు, తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆద
బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపన్న చేసిన �
బీఆర్ఎస్తోనే సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ
KTR | జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ స
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అ