KTR | తెలంగాణ అభివృద్ధి గాథను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై పంచుకున్నారు. అమెరికా న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా బిజినెస్ కాన్ఫర
మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి తెలిపారు.
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా, మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలకు పాల్పడినా.. క్యాతనపల్లిలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమ�
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షంవ్యక్తంచేశారు.
అధికార మధం, తలకెక్కిన అహంతో కొందరు కాంగ్రెస్ గూండాలు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయనీయం. ఇది పిరికిపంద చర్య. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వా�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వైస్ చైర్పర్సన్ పదవి బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామలను వరించగా.. సుమారు 50 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్య
‘క్యాతనపల్లిలో మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉంటే.. మా కౌన్సిలర్లు గట్టిగా, మొండిగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బతికించి చూపించారు. మా కౌన్సిలర్ ఆడబిడ్డలు శివంగ
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్-సీపీఐ కూటమి దక్కించుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి చైర్ పర్సన్గా, సీపీఐ పార్టీకి చ�
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�
కాజీపేట జంక్షన్కు రైల్వేశాఖ డివిజన్ హోదా కల్పించాలని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో భూములు కోల్పోయిన రైతు కు�
గజ్వేల్లోని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పరిపాలన చేతకాకనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని పార్టీ నాయకులు ధ
ఇంటిని ధ్వంసం చెయ్యగలరు! అద్దాన్ని ముక్కలు చెయ్యగలరు! కానీ, చరిత్రను చెరిపేయలేరు! హామీల అమలెక్కడ? అని ప్రశ్నించినందుకు రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన తన మార్కును గజ్వేల్పై చూపించింది.
Mahesh Bigala : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ స్థాపక అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు (KCR) క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన అత్యంత దురదృష్టకరమైనదని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు మహేష్ బి�