ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినట్టు 80 శాతం పంట కొనుగోలు పూర్తయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఏ కొనుగోలు కేంద్రానికైనా �
వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆ�
బీఆర్ఎస్ పాలన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని ఆ పార్టీ కార్పోరేటర్ సింధు తపస్వి అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం చందంపేట మండలం పోలేపల్లి, గుంటిపలీ కేంద్రం వద్ద ఆందోళన చేశారు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్కో సమన్వ
రాష్ట్రంలో ప్రజాపాలన నడువడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, నాగర్కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్రెడ్డి గెలువాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి పంచాయతీ పరిధిలోని బండమీదితండాకు చ�
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చ
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలక�
రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై నిరసనగా శుక్రవారం బీబీనగర్ పట్టణ కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా న
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రెడ్డెక్కి ఆందోళన చేస్తే రాజకీయం చేస్తున్నరంటున్నారని, కల్లాలల్లో ధాన్యం నిల్�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి �