బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష ఉపనేతలను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేట�
Revanth Reddy | ప్రతిపక్షాలు చెలరేగిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొని గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేక పోతున్నాం? సభ నడిపే తీరు ఇదా?’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస�
Jubilee Hills | ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చట్టవిరుద్ధంగా గెలిచారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీతాగోపీనాథ్ హైక
Uttam Kumar Reddy | సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి. పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే �
అన్ని అర్హతలు ఉన్న సిద్దిపేట జిల్లా చేర్యాలను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.అసెంబ్లీ శీతాకాల సమ�
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపి
KTR | జీహెచ్ఎంసీని అడ్డగోలుగా విభజించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదనే అని అన్నారు. మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్ చెప్పినట్లుగా ర
KTR | కాలంతో పోటీపడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టమని అన్నారు. రాజకీయంగా తమకేమీ నష్టం రాదని స్పష్టం చేశారు. నీ
KTR | ఫోన్ ట్యాపింగ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వస్తుందని తెలిపారు. గూఢచారి వ్యవస్థ తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటిదాకా ఉందని గుర్తుచేశారు. శాంతి భద్ర�
Telangana Assembly | పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి కేసీఆర్ వచ్చారు. నందినగర్ ని