అబద్ధాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించలేమని, నిజాలను నికార్సుగా ప్రజల ముందు పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి �
రాష్ట్ర అప్పులపై తాను వెల్లడించిన వివరాలు నిజం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో చెప్పిస్తే తన పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి చెప్పారు.
KTR | ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎల్ఏలను సమన్వయం చేయడం కోసం కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (SIR) ని ప్రకటించారు.
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించ�
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు.
'మాకు హరీశ్రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?'
కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు సవాల్ విసిరి మంత్రులు తోకముడిచారని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు.. గురుకులాల టెండర్లలో రూ. 2 వేల కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని..వాటిని ఆధారాలతో సహా బయటపెడుతామంది బీఆర్ఎస్.. ఇంకేం..అధికార పార్టీ మంత్రులు గజగజ వణికిపోయారు. చేసిన అవినీతిని