ప్రాణాలకు తెగించైనా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ కలల ప్లాంట్ అయిన వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్లాంట్ ముందు బీఆర
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చి, తెలంగాణ గడ్డపై తిరిగి గులాబీ జెండాను ఎగురేద్దామని, మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య
ఎన్నోఏండ్లుగా కరీంనగర్ జిల్లావాసులు ఎదురుచూస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ఎట్టకేలకు పూర్తయింది. బీఆర్ఎస్ పాలనలో.. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాకో పాలనా సౌధం నిర్మ�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, జూ�
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నూతనంగా ఏర్పాటవుతున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై రాజకీయంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కోదాడ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతుంటే నిలువరించలేక, ప్రశ్నించిన తమ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై అవాకులు చావాకులు పేలితే సహించేది లేదని బీ�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గురువారం బీఆర్ఎస్ సభ్�
ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
సభ్యసమాజం తలదించుకునేలా ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు చేసిన లైంగికదాడి, హత్యాయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సదరు నిందితుణ్ని కాపాడేందుకు కాంగీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరో
సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చిన పాపానికి అధికార పార్టీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేతపై కుర్చీ విసిరి దౌర్జన్యం చేసిన ఘటన మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో చోటు చేసుకున్నది.
రాష్ట్రంలో కేసీఆర్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని మాజీ చీఫ్విప్, దాస్యం వినయ్భాస్కర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాజీపేట బా పూజీనగర్ పోచమ్మ దేవాలయ కమ్యూనిటీ హాల్ల�
మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్�