కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని, నిషేదిత భూముల జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటన�
రాష్ర్టానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. చావుడప్పు చాటింపు మంచి సంప్రదాయం కాదని, ఈ చ
శాసనసభలో ప్రజాసమస్యలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శాసనస
ప్రపంచ స్థాయి మేధావిగా, న్యాయ కోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశం యావత్తు గౌరవించే బీఆర్ అంబేద్కర్ మహనీయునికి అడుగడుగునా అపచారం తలపెట్టిన చరిత్ర కాంగ్రెస్దే. భారత తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో �
కొత్తగూడెం నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీ చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామ పంచాయతీకి చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ డి�
MP Vaddiraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు,లేవనెత్తే అంశాల కు సమాధానాలు చెప్పలేకే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు అన్నారు.
తెలంగాణ జాతిపిత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రాణహాని కలిగించే కుట్రపై బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరె
BRS Representatives | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులపై దాడులకు పాల్పడ్డారం టూ సోషల్ మీడియా, ఆయా పత్రికల్లో వచ్చిన ఫోటోల మార్ఫింగ్ పై చట్టరిత్యా తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశార�
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై వైరా బీఆర్ఎస్ దళిత సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరాలోని బీఆర్ఎస్ పార్టీ
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్పై హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ఇది BRS సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ అని విమర్శించారు.
BRS | తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన�
KCR | రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగడుతున్న యువత, కాళోజీ స్పూర్తితో ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్న�