Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసు�
Singireddy Niranjan Reddy | పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్రావు గృహ నిర్బంధం అక్రమమని మండిపడ్డారు
Errolla Srinivas | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు, హౌస్ అరెస్టులపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వా�
జిల్లాలోని కొహెడలో రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూములను కాసేసేందుకు సీఎం రేవంత్, ఆయన అనుయాయులు యత్నిస్తున్నారని మాజీ మంత్ర�
కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రాష్ర్టాన్ని దోచుకోవాలనే పనిలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం ఆయన నాగార్జునసాగర్ హిల్కాలనీలో మండల బీఆర్ఎస్ నాయకులతో కల సి వ
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షరెడ్డి గతంలో అదనపు డైరెక్టర్గా ఉండి రాజీనామా చేసిన ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్
Nagaraju Gurrala : గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు గెలుపొందిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు (Nagaraju Gurrala) అభినందనలు తెలిపారు.
KTR | భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారు గా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, సొంత డబ్బులతోనే పనులు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పన�
ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తుగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. పంట
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా - తథా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండ
బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ గాదె ఇంద్రారెడ్డి, నీటి సంఘం మాజీ డైరెక్టర్ నోముల బలరాం రెడ్డి, పార్టీ నాయకుడు జిల్కపల్లి బసవ�