నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన�
మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ నల్లగొండ 43వ డివిజన్ అభ్యర్థి అశ్వక్ హమీద్ ప్రజలను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని దారిషాప కాలనీ
ఈ నెల 11న జరిగే నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి వున్న రాజేశ్వరి వెంకన్న ఓటర్లను కోరారు. సోమవ
బీఆర్ఎస్లోకి(BRS) చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కోదాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
KCR | మున్సిపల్ ఎన్నికల్లో విజయ పతాక ఎగురవేయాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు కేసీఆర్ సూచనరాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖ�
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించడమేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జడ్పీ మాజీ చైర్మన్ దఫ
తెలంగాణ పోరాట యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. గులాబీ దళపతిని విచారణ పేరిట వేధిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ �
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తాయి. ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి, నాగర్క ర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జ
తెలంగాణకు ఫిబ్రవరి 1 బ్లాక్ డే అని, కాంగ్రెస్ వికృత చేష్టలకు నిరసనగా నల్ల అంగీలు వేసుకొని నిరసన తెలిపామని ఎస్పీ, ఎస్టీ కమిష న్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు.
తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రబోధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు విచారణ పేరిట సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ �