రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల నిర్మాణం పేరిట ధనయజ్ఞానికి తెరలేపిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైబ్రిడ్ అన్యూటీ మాడల్ (హ్య�
నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైనా రూ.1070 కోట్లను కాంగ్రె�
ప్రభుత్వ దవాఖాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్రెడ్డి వైద్యశాఖకు �
యూరియా యాప్ పేరుతో సర్కార్ రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ జీరో అవర్లో ఆరోపించారు. 75శాతం మంది రైతులు యూరియా యాప్తో అవస్థలు పడుతున్నారని ప్రస్త�
KTR | మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నందున దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
Harish Rao | అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్ష్ దురుసుగా ప్రవర్తించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు దగ్గర నుంచి మక్కలు, కందులు లాక్కుని కింద పారబోశారు. ఈ క్రమంలో హరీశ్రావు చేతికి గాయ
Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్ర�
KTR | ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. ఇటీవల మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారని, అక
Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు స�
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు.