తెలంగాణ పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఆ శాఖలో సమస్యలు సవాల్గా మారాయి. ఆయన నేతృత్వంలోనైనా ఆ శాఖ గాడిలో పడుతుందా? పరిస్థితులు అలాగే కొనసాగితే ఏకం�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్కు జనం అడుగడుగునా జేజేలు పలికార�
‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రె�
జిల్లా కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల పంచాయితీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం అసాధ్యమని గుర్తిస్తున్న కొందరు నాయకులు బీఆర్ఎస్ పార�
మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్కు చెంపపెట్టు అని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డిజిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తచాటి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలన తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ర్టాంలోని దేవాలయాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేవుడిపై ఉన్న నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. దేవాలయాల పునరుద్ధ
జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అని, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టూరిస్టు మంత్రులు ఎవరూ హైదరాబా
సిర్పూర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే ద క్కుతుందని, ఆయన హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఇటీవల కేటీఆర్ �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ ప�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాక కోసం అచ్చంపేట గులాబీమయమైంది. ఆదివారం పట్టణంలో నిర్వహించనున్న జనగర్జన సభకు రానుండడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది.
లంబాడీలు, ఆదివాసీ గిరిజనుల మధ్య కొందరు స్వార్థపరులు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, దీనిని అందరూ ఐక్యం గా నిలిచి వీరి కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మం త్రి సత్యవతిరాథోడ్ అన్నారు. లంబాడీలకు ఎస్టీ �