ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి
రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుడు దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో సోమవా
RS Praveen Kumar | ‘సర్' ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
KTR | రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్�
సింగరేణి సంస్థను కాంగ్రెస్ పెద్దలు రాబందుల్లా పీక్కుతింటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంచిర్యాలలో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ �
దేశంలోని అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంటగల్పుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజ
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భీమ్గల్ మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.
KTR | రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని
తెలంగాణ బాగుపడాలంటే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఉద్ఘాటించారు. అందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయా
కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 14న బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీని నియోజకవర్గంలో..