పంచాయతీ ఎన్నికల్లో బాగా కష్టపడుదామని, మ నోళ్లను గెలిపించుకుందామని గులాబీ శ్రే ణులకు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కో రుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మెట్పల్
ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్డ్యాం బ్లాస్ట్ అయ�
కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన చారిత్రక నవంబర్ 29న దీక్షాదివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా తనుగుల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన చెక్డ్యాం పేల్చివేతపై రాజకీయ దుమా రం రేగుతున్నది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తుండగా, కాంగ్రెస్ కప్పిపుచ్చేందుకు ప్రయత్�
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించార�
Ramana Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ కాసిపేట మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి పిలుపు నిచ్చారు.
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన మ
‘బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం నాశనం అవుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి’ అని మాజీ మ�