అసెంబ్లీ సమావేశాల తొలి రోజున తమ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను అడ్డుకొనే క్రమంలో పోలీసులు తన గొంతు పట్టుకున్నారని, �
హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. శాససనభ నుంచి సభ్యుల సస్పెన్షన్ తర్వ
ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థిత్వం సహజం. అధికార పక్షం తన విధానాలను చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. అవసరమైతే తీవ్రంగా విమర్శించవచ్చు. బాధ్యత గల పాలకపక్షం సానుకూలంగా స్వీ�
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయల్దేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా�
కాంగ్రెస్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు, దుర్మార్గమైన దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్
Jagdish Reddy : తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరీకి పాల్పడుతోందని, కేసీఆర్ ఇంటి మీద దాడికి వేలాదిమందిని రేవంత్ రెడ్డి పంపాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagdish Reddy) మండిప్డారు.
రాయపోల్ సెప్టెంబర్ 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కరీంనగర్ జిల్లా ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొగిలిపాలెం సర్పంచ్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి నేపథ్యంలో సర్పంచ్ అనుచరులు గ్రామస్తులు మద్దతుదారులతో వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సో
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నగరం వ్యాప్తంగా వెయ్యి రోజుల నిర్లక్ష్యాన్ని నిగ్గుతేల్చారు. అన్ని వర్గాల ప్రజలతో ఐక్యంగా నిరసన పోరాటాలు చేపట్టారు. బీఆర�
ఎన్నికల హామీలను గాలికొదిలి, ఉద్యోగులను వంచించిన కాంగ్రెస్ సరార్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో
రాష్ట్రంలో సామాన్యుడిని భయకంపితులను చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదా? ఇటీవలే ఇది తెరపైకి వచ్చినట్టు కనిపిస్తున్నా.. భూకంపాన్ని సృష్టించేందుకు చేపట్టిన చర్యలు ఏడాది కిందటే మొదలయ్