త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)గూగులోత్ లక్ష్మణ్ నాయక్ బీఆర్ఎస్లో చేరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
రంగారెడ్డిజిల్లా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి ప్రాంతాల అన్నదాతల కలలను సాకారం చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేయడంతో ఇటీవల కల్వకుర�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ (94) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.
‘తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు అడిగే స్థాయిలోనే ఆగిపోవద్దు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సందేశాన్ని అనేక మంది యువకులు అందిపుచ్చుకున్నారు. జీవితం�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పదేండ్ల సంక్షేమ పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతు
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ, ఎన్టీఆర్ కాలనీ, న్యూ వీటి కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గా భవాని �
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని చూడా
రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాలకు శాశ్వత సాగునీటి కలను కేసీఆర్ నెరవేర్చారు. వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని రైతులకు శాశ్వత సాగునీరు అందించాలన్న లక్ష్యంతో క
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లికి చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి, కొత్తగడి అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మల్కాపూర్
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు
మెట్రో రవాణా వ్యవస్థ పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.