మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ల్లో అధికారదాహం ఏ స్థాయిలో ఉందంటే.. సీఎం రేవంత్రెడ్డి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలకు అధికార యంత్రాంగం తొత్తులుగా మారి ప్రజల తీర్పును అపహాస్యం చేశార�
రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్ను తొలగించి పాత పద్ధతిలోనే రైతులకు తగిన మొత్తంలో యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మంగళవారం వలిగొండ మండల కేంద్
యువతకు ఐటీ రంగంలో ప్రోత్సాహం అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన టీ-హబ్పై అస్ట్రేలియా పౌరసత్వ, బహుళ సాంస్కృతిక వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ ప్రశంసలు కురిపించారు.
యాసంగి పంటలు వేసి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రైతు భరోసా విడుదల చేయకపోవడం అంటే రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపల్, బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్
తాండూరులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వేసినప్పటి నుంచే పలు రకాలుగా దౌర్జన్యాలకు దిగారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. తాండూరులోని తన క్యాంపు కార్య�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నట్టేట ముంచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కా
రాష్ట్రంలో వాయిదా పడిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ పురపాలికల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు అన్నదానిపై స్పష్టత రావడంలేదు. ఎన్నికలు నిర్వహించిన మొత్తం 123 పట్టణ స్థానిక సం
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుటుంబంపై దాడి జరుపగా రెండు నెలల శిశువు చనిపోయి మూడ్రోజులవుతున్నా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు న్యాయం చ�
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
రెండున్నరేళ్ల క్రితం అలవికాని హామీలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. సోమవారం బాల�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పర్యటనలతో ప్రజాధనం వృథా అవుతున్నదే తప్పా స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు