‘ధాన్యం కొనాలంటే రైతులు అధికారుల, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా?. ధాన్యం కొనాలని ధైర్యంగా అడిగితే కేసులు నమోదు చేస్తారేమోనని రైతులు భయపడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. తడిసిన వడ్డు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, కాబట్టి వెంటనే సీఎం స్�
తెలంగాణ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ధాన్యం కొనుగోలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని బీఆర్ఎస్ గజ్వేల్
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు , ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కి�
సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనే ధ్యాస సీఎం రేవంత్రెడ్డికి లేదని విమర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-వర్స్పై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చే
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పాలనలో పూర్తిగా విఫలమైందని, రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి రగులుతున్నదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చ
బీఆర్ఎస్ పాలనలో సిరులగనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి సామ్లా గనిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. 40లక్షల మెట్రిక్ టన్�
పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నేడు(బుధవారం) నిర్వహించ నున్నట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సన�
ధాన్యం కొనుగోలులో కట్టింగ్ పెట్టొదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లబ్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దగాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా ర్
ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా, రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్యేలేదని, అవన్నీ ప్రతిపక్షాలు, మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చె�
‘మా కోసం, మా కుటుంబాల పోషణ కోసం ఎన్నో ఏళ్లుగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అసలు మీరు రైతులమే కాదంటూ చింతకాని ఎస్సై బాధ్యతారహితంగా ప్రకటనలు చేయడం తీవ్రంగా బ
మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ �
కోదాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల నిధులు నిలిపివేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా