Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉ�
Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
బీఆర్ఎస్ పాలనలో మత సామరస్యం వెల్లివిరిసిందని, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నార
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాకంటకమైందని, లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అ
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�
బీబీనగర్ మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీని ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండారి రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దొంతిరెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గా�
బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాం�
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.