రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్ట�
కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్�
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర�
Rekonda Bridge | రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Himanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు.
ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పర�
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్లో సర్పై నియోజకవర్గస్థాయి బీఎల్ఏలు, పార్టీ శ్రేణులకు అవగ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించకూడదు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని భద్రాద్ర
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వర జలాలను ఎత్తిపోసేదాక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ మండల నాయకులు స్పష్టం చేశారు.