రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమాని
చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు.
గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ సైతం చేసి గోదావరి నీళ్లను మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, మిగులు పనులు పూర్తయితే పార్టీకి పేరొస్తదనే కుట్రలతో పనులన�
బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్కు బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సన్ని హితుల ద్వారా స్వయంగా పుష్పగుచ్ఛం, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పత్రాన్ని అంద
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జ�
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకుడిగా ఉన్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రు
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ కొనుగోలు (టేకోవర్) వ్యవహారంలో, జపాన్ సంస్థ నుంచి తీసుకొంటున్న రుణంపై తక్షణమే సమగ్ర విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చే
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్కటింగ్లు చేస్తూ.. గత నోటిఫికేషన్లకే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ.. తమ ఘనతగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కేసీఆర్ హయాంలో నిర్మించిన బడికి
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పూర్తిగా పక్కనపెట్టి పర్సంటేజీల పాలనను కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మ
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని.. కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవా�
యూరియా యాప్నకు వ్యతిరేకంగా రైతాంగంతోపాటు బీఆర్ఎస్ కూడా పోరుబాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, వ్