Harish Rao : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఫైరయ్యారు. నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగు
యువత అన్ని రంగాల్లో ముందుంటూ పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా.నేవూరి ధర్మేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జి�
Harish Rao | మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అ
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఆరోపించారు.
Mock Assembly | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సీఎం పాత్ర పోషించిన తలసాని శ్ర�
Suryapet | పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్స్టేషన్ను రైతులు ముట
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూ బాగోతాలను అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేస్తామనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసిండ్రు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భూములను హారతి కర్పూరంలా కా�
మానకొండూర్ నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మె
‘మాది ఫ్యూడల్ కుటుంబం. మా పూర్వీకుల కాలంలో మా ముందు నుండి ఎవ్వరూ చెప్పులు వేసుకొని నడిచేవారు కాదు’ ఇవి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్న మాటలు. ఇంకా తన కుటుంబ నేపథ్యం, తదితర వివర�
బోడుప్పల్, చెంగిచర్లలోని వేలాది ఎకరాల పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ఆధ్వర్యంలో పలు�
అసెంబ్లీ పరిణామాలను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నారని, వాస్తవానికి దళితులు, దళిత క్రైస్తవులను రాజకీయంగా వాడుకొని మోసం చేసిందే రేవంత్ర�
శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డా�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో/మీడియా కో-ఆర్డినేటర్ మహేశ్ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు కే మహేందర్రెడ్డి అలియాస్ మహేందర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 7న రాష్ట్ర అసెంబ్లీ వద్ద ప