దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగ�
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేపట్టిన కాలువ బాట పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేక తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న రైతుల పక్షాన
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ ప�
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్ద
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని పోలీసులు ధ్వంసంచేసి, తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన నర్సంపేట నియోజకవర్గ బంద్ సంపూ
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ను అభివృద్ధి చేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశించారు. నగర అభివృద్ధి ఒకటే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కల�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గుర్తుకు వచ్చేందు�
తమ న్యాయమైన హకుల సాధన కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా, వారి గొంతునొక్కడం హత్యాయత్నమేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్లో ‘శక్తి’ సీమ్ను, జీవో
22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణభవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోల్ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని, ప్రజలు ఎదురొంటున్న తక్షణ సమస్యలను పరిషరించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్�