జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటుచేసిన నర్సిం
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మంత్రి తల్లిదండ్రులు శాంతా న
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీ ర్చిదిద్ది పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా క్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తె�
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 78మందికి రూ.42,28,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే లక్ష్యంగా కేంద్రం ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించా�
నెక్లెస్రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం, ఎక్సైజ్ శాఖ అధ�
జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ది డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ మ్యూచువల
తెలంగాణలో కేబుల్ కారు యాక్టివిటీస్కి ఎంతో భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.