బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నది. నేత్ర శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వీరిలో పద్దెనిమిదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహ
వైస్ షర్మిల తన పాపదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే గ్రామాల సుందరీకరణ జరిగిందని, సాగు, తాగునీరు, రహదారుల పనులు పూర్తికాగా నేడు ‘మన ఊరు-మన బడి’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, శ�
అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాహుల్ రాజ్ కలెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్ల అతి స్వల్ప కాలంలోనే అసాధారణ ప్రగతి సాధించిందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి అన్నారు.
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో గంభీరావుపేట మండలం ఉన్నది. ఈ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ ఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చే
పందొమ్మిదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోనే మొదటగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ను నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�
యాదగిరీశుడి ఆలయ పునర్నిర్మాణం అనంతరం గతంతో పోలిస్తే భక్తుల రాక భారీగా పెరగ్గా, అందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.