మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్ల�
ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నది. వినియోగదారుల ఇండ్ల వద్దే ‘పికప్ టు డెలివరీ’కి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు బీజం పడిందని, అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇవ్వడం వల్లే తాను బీఆర్ఎస్లో చేరానని, అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివ
రైతాంగం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏరువాక పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో తోరణం తెంపే కార్యక్రమానికి ఎమ్మెల్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీన
అస్తిత్వం కోసం అరువై ఏండ్లు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అబివృద్ధి, సంక్షేమం శిఖరాగ్రానికి చేరిందనేది వాస్తవం. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్�
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా పట్టించుకోరా.. అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రశ్నించారు. బుధవారం బోనకల్లు, ఆళ్లపాడు గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను జడ్పీ చ�
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ను రూ.122 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ దుర్గా �
Birthday whishes | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన మేనల్లుడు, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధక
నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది.
KCR birthday | ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శనివారం 70వ ఏట అడుగిడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయం. శుక్రవారం పీవీకి అత్యున్నత పౌర పురస్కారం రావడంపై పలువురు తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆర
MP Ravichandra | పార్లమెంట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిన�
‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, మైనంపల్లి హన్మంతరావు ఒళ్ల�