కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్ట
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే., చావు నోట్లో తలపెట్టి ఆయన తెలంగాణను సాధించారు.” అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ�
‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అంటూ వేమన శతకంలో ఒక పద్యం ఉంటుంది. ఇతరుల్లో తప్పులు వెతికేవారు, తమ తప్పులను తెలుసుకోలేరని ఆ పద్య భావం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరు అచ్చం అలాగే ఉన్నద�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసింది. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం పెట్టి అందరినీ కాపాడుకుంటానన్నారు.
సింగరేణి సంస్థలో యువతు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ�
గులాబీ అధినేత కేసీఆర్ ఉంటున్న మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామస్తులు 540 మంది తొమ్మిది బస్సుల్లో కేసీఆర్ను కలి�