ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరే�
Palvai Harish Babu | అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డును సిర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాల్వాయి కుటుంబం దక్కించుకుంది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హేమాహేమీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ఆసక్తికర పరిణామాలను ఆవిష్కరింపజేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మా ర్చిస్తే, వీటిలో 10 నియోజకవర్గాల్లో అజేయంగా నిలిచింది.
మహానగరంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి (చేవెళ్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో) మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బ�
సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు పటాన్చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీలో జరిగింది. ఐదు అసెంబ
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిలాల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొంది. ప్రతి రౌండ్లోనూ గులాబీ జోరు కనిపించింది. సిద్దిపేట, గజ్వేల్, ద�
సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా విజయం సాథి�
కేసీఆర్ రైతులు, పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు కొనసాగేలా ప్రజల పక్షాన నిలబడతానని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమల�
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర తిరగరాశారు. స్పీకర్గా పని చేసిన వారెవ్వరు తదుపరి ఎన్నికల్లో గెలవబోరనే సెంటిమెంట్ను బద్దలుకొట్టారు. శాసన సభాపతిగా ఉంటూ పోచారం శ్రీనివాసరెడ్డి తాజా ఎన్నికల ఫ�