వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్కుమార్పై 4,533 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజ �
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 29 స్థానాలకు గాను 17 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. ఎంఐఎం 7 స్థానాల్లో పట్టు నిలుపుకోగా..గోషామహల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది
KTR | ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స
ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.
Telangana Assembly Elections | సిరిసిల్ల నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్కు 5329 ఓట్ల మెజార్టీ నమోదైంది.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో ఉంది. రెండో రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీ ల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. నవంబర్ 30వ తేదీన జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఈనెల 3వ త
కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర�
నీళ్లు నిండుగా ఉండడంతో ఎవుసం పండుగలా సాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టుల నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పక్కనే కృష్ణ, తుంగభద్ర పారుతున్నా సమైక్య పాలన లో నీటికి నోచుకోని చోట.. నేడు ఎట�
ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడ్డా ఇల్లెందు గడ్డపై గులాబ�