Telangana Assembly Elections | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పలు స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 780 ఓట్లు, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్ 371 ఓట్లు, ఖైరతబాద్లో 471 ఓట్లు, జహీరాబాద్లో బీఆర్ఎస్, వికారాబాద్లో ఆనంద్ 605 ఓట్లు, ముషీరాబాద్లో 1202 ఓట్లు, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ 485 ఓట్లు, సికింద్రాబాద్లో పద్మారావు 3931 ఓట్లు, మక్తల్లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి 289 ఓట్లు, స్టేషన్ ఘన్పూర్లో 441 ఓట్లు, జుక్కల్లో 723 ఓట్లు, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డికి 157 ఓట్లు, హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి 1061 ఓట్లు, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 717 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.