సాధారణంగా ఉప ఎన్నిక వస్తే రాజకీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చాక అన్యాయానికి గురై విసిగివేసారి నా�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశా�
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం రేవంత్రెడ్డ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ భూ హారతిలాగా మారింది. ధరణిలో అక్రమా లు జరిగాయని.. తాము అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో మంచి పోర్టల్ను తీసుకొచ్చి అన్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలెందుకు ఓటు వేయాలి?.. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోయినందుకా? మైనార్టీలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించనందుకా? ఎందుకు ఓటు వేయాలి’ అని శాసనమండలిలో ప�
‘కాంగ్రెస్ పార్టీకి మేం కౌలుదారులం కాదు.. పట్టాదారులం. ఆత్మగౌరవాన్ని సంపుకొని బతకలేం’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మమల్ని మానసికంగా రోజురో�
ఉత్తరాది రాష్ర్టాల్లో వరుసగా అధికారాన్ని కోల్పోతూ అవసాన దశకు చేరి ఒక్క హిమాచల్ ప్రదేశ్కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ముక్కుతూ మూల్గుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు ప�
EX MLC Jeevan reddy | ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మా పరిస్థితి అజ్ఞాతవాసంతో ఉన్నట్టుగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ కమిటీ నియామకంపై మాజీ ఎమ్మెల�
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనడంతో జనం విస్మయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయి�