త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం నెలకొన్నది. వనపర్తి జిల్లా అధికార పార్టీలో వర్గవిబేధాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు జరిగ�
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో గట్టి గా బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లిలోని వ�
స్థానిక సం స్థల ఎన్నికల్లో కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఫ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని.. ఎన్నికల ముందు రజినీ.. ఎన్నికల తర్వాత గజినీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయ
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరితమైన వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు అన్నారు.
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన�
బీసీలతో కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా కి�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
క్రికెట్ ప్రస్థానంలో ఓ క్రీడాకారుడిగా ఎన్నో క్లిష్టమైన బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓ కెప్టెన్గా ప్రత్యర్థుల పాచికలను చిత్తుచేసి జట్టును విజయతీరానికి నడిపారు.
Yadagirigutta | కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండలంలోని చొల్లేరు గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసు
Ponnam vs Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఇ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది. తర్వరలో ఇక్కడ బై ఎలక్షన్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థ�
ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కారేపల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా