నెన్నెల మం డల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్�
Talasani Srinivas Yadav | 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
Shashi Tharoor | బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) లకు ఉన్న సంస్థాగత బలాన్ని మెచ్చుకుంటూ.. కాంగ్రెస్ శక్తిమంతం కావాల్సి ఉందని అభిప్రాయపడుతూ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయ�
మహిళలు అని కూడా చూడకుండా ‘మిమ్మల్ని కాలనీలో ఉండకుండా చేస్తా.. మీరెంత మీ బతుకులెంత..’ అని వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత భర్త జక్కుల వెంకటేశ్వర్లు బెదిరింపు
BRS NRI Bahrain cell | బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, జల హక్కుల కోసం ,జల సాధన కోసం మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడకుండా.. ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచు
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశం అవుతారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు ఓటు వేయలేదని దళితుని ఇంటిని కూల్చడం విచారకరమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆద�
కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత�
BRS : పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరందుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాకిస్తూ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరా�
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మరోసారి తెరమీదికి వచ్చింది. మొన్నటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, పార్టీ పదవులు ఆశించి భంగపడిన వారంతా ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవు
ప్రస్తుత పాలక మండలి గడువు పట్టుమని రెండు నెలలు కూడా లేదు కానీ..ఇతర నగరాల్లో స్టడీ టూర్ అంటూ సిద్ధమయ్యారు. ఇప్పటికే పీకల దాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా నెట్టుకొస్తున్న �
రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమం అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేని కారణంగా నత్తనడకన సాగుతున్నది. దీంతో మొక్కలు నాటే పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్నట్టుగా కొనసాగుతున్నది. కాంగ్ర
ఉద్యమం తీవ్రతరమై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేక 2014, ఫిబ్రవరి 18న లోక్సభ, 20న రాజ్యసభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదం తెలిపాక, మార్చి 1న ఆ బిల్ల�