తెలంగాణ రాజకీయాల్లో నేడు సామాజిక న్యాయానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. అది బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందా? అనేది. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతులు ఇక
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెడతామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చర�
అసత్య ప్రచారంతో నిరుద్యోగులను మభ్యపెట్టి... ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి.. అధికార అందలమెక్కిన కాంగ్రెస్ అసలురంగు తెలిసిన విద్యావంతుల నుంచి ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతున్నది.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
karnataka CM | కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై పోరు కొనసాగుతూనే ఉన్నది. పదవిని నిలబెట్టుకోవడానికి సిద్ధరామయ్య, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శివకుమార్ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన �
Jainur | అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తరువాత మరోమాటతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై విసిగి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Digvijaya Singh : మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన కాలపరిమితి ముగియనున్నది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సీటుపై ఓ దళితుడిని పంపాలని భావిస్�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు వి�
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కళ్లపల్లి రవీందర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్లో నర్సంపేట మ
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరిం�
ఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం