ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటపడడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ పరిణామంప�
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇటీవల ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్కా జడ్స�
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. సీఎం కుర్చీ కోసం ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా, తాజాగా మంత్రి పదవుల కోసం పార్ట�
MLA Sunitha Lakshma Reddy | సాధారణంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు వేరే పార్టీ ప్రతినిధులను పొగడడం కష్టతరమే. కానీ నర్సాపూర్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజుయాదవ్ బీఆర్ఎ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభ
‘మంత్రి వివేక్కు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలే. కానీ గెలిచిన కౌన్సిలర్లను ఇంతగా హింసించడం సరికాదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడం ఏమిటి.. ఆ వచ్చినోడికి ఇంట్లో తల్లి, చెల్లి,
క్యాతనపల్లిలో అధికార మదం తో కాంగ్రెస్ నేతలు సాగించిన దౌర్జన్యాలను అడ్డకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డ�
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
చట్టబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, అధికారులు పక్షపాత ధోరణితో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూండారాజ్యం నడుపుతున్నదని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం ధ్వజమెత్తింది. మున్సిపల్ ఎన్నికల వేళ యథేచ్ఛగా హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడింది.
ప్రజల మద్దతు కోల్పోయిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకపర్వానికి తెరలేపిందని వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సమిష్టి విజయానికి ప్రతీక ఇంద్రేశం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్య�