కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుగా రిజిస్ట్రేషన్ శాఖ వ్యవస్థ మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే సంస్కరణల పేరిట ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుల�
బిడ్డ పెళ్లి చేస్తున్నం మాకు పైసల్లేవంటే.. ఇటీవలే ఇల్లు కొన్నాం. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. కానీ వాళ్లు ఖాళీ చేయలేదు. ఎందుకంటే వాళ్లు ఇల్లు దొరకలేదు. మాకు ఇక్కడే మంచిగనిపిస్తుంది.. పెళ్లి ఇక్కడే చేస�
Assembly Elections | కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) తొలి జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీపడే 55 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో మొత్తం 19 మంది సిట్టింగ్
Jeevan Reddy | చేసేదంత చేసుకుంట మళ్లీ శ్రీరంగనీతులు చెప్తున్నారు. నా బాధ నాకుంటది కదా. నాకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
ఈనెల 11వ తేదీ బుధవారం మన ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుంచుకొనదగిన రోజులలో ఒకటిగా నిలుస్తుంది. ఆరోజు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ గాంధీ, తమ హక్కులు కాపాడటం లేదంటూ స్
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపని దివ్యాంగులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చే�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులకు గ్రహణం పట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలోని చందన చెరువును ఆమె పరిశీలించారు. వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక
jeevan reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ భూదాహనికి బలైపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి పనుల పేరిట దళితులు, బీసీల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారి కి తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో తీ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనులంటూ భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర