రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో ‘సర్' ప్రక్రియపై బీఆర్ఎస్ నియోజకవర్గ బీఎల్ఏ
KTR | ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు గజం కాదు.. ఇంచు భూమన్నా వెనక్కి ఇచ్చిర్రా అని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే�
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఈ నెల 28న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ గురువ�
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిష
కాంగ్రెస్ పార్టీ తమ బూత్లెవల్ ఏజెంట్లకు ఎలక్షన్ కమీషన్ పేరిట గుర్తింపు కార్డులను ఇచ్చింది. పార్టీ బీఎల్ఏల పేరిట వచ్చిన గుర్తుంపు కార్డులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�
Karepalli | ఎన్నో దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిబద్ధతతో ఉన్న సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కటం లేదని సింగరేణి(కారేపల్లి)కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్ట
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్ల�
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందంటూ ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ
రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మర
KTR | దిల్సుఖ్నగర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతను, అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని �
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఘర్షణలకు గాంధీభవన్ వేదికగా మారింది. ఇప్పటికే ముషీరాబాద్, మలక్పేట్, కామారెడ్డి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నేతల మధ్య జరిగిన గొడవలను మర్చిపోకముందే.. తాజాగా జహీరాబాద్ క�