ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో మాజీ ఎమ్మె�
కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య గట్టి ఝలక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంబేదర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆవిషరిస్తూ మ
కాంగ్రెస్ కౌన్సిలర్లపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, స్థానిక యువకులు తిరగబడ్డారు. అభివృద్ధిని గాలికోదిలేసి తీర్థయాత్రలు చేసిన కౌన్సిలర్లపై పట్టణప్రజలతో పాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస�
‘రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పుంజుకుంటున్నది, బీజేపీ మాత్రం కాంగ్రెస్ క్యాడర్ వైపు చూస్తున్నది, వాళ్లకు లీడర్లు లేకపోవడంతో వారంతా కాంగ్రెస్ వైపు నుంచే నేతలను తీసుకుంటారు’ అని కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్లో తెరవెనుక భారీ రాజకీయ కసరత్తు మొదలైంది. సర్ ప్రక్రియ, పార్టీ, ప్రభుత్వం పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, సోషల్ మీడి�
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుస్తుందని.. సీఎం రేవంత్రెడ్డి ఇది రాసిపెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ�
Harish Rao | ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కరువు అని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.
జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య దూరం తగ్గడం లేదు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎడమొహం, పెడమొహం వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మ�
KTR | గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ హైదర
Kota Neelima | కాంగ్రెస్ పార్టీలో జీ హుజూర్ అంటే చాలు కావాల్సిన తమకు కావాల్సిన పదవులు, హోదాలు అవే వచ్చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీతో కాళ్లు మొక్
Harish Rao | రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు . అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఎంతై�