ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ మాటే వినబడకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కచోట కూ�
MLA Anirudh Reddy | నా జడ్చర్ల ప్రజలు ఇబ్బంది పడితే నేను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నా. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం నేనెంత దూరమైనా కానీ కొట్లాడతానన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట 12 వాగ్దానాలు చేసిందని, వాటిని వెంటనే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) ‘నంగారా భేరి’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ స�
తాండూరు నియోజకవర్గంలో రెండు దశాబ్దాలపాటు రాజకీయంగా ఏకఛత్రాధిపత్యంలా వ్యవహరించిన పట్నం మహేందర్రెడ్డి ఇప్పుడు డీలా పడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన మహేంద�
మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యనేత, అందుకు సంబంధించిన ఆపరేషన్ బాధ్యతలను ‘డిప్యూటీ’కి అప్పగించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
Congress Injustice | అలంపూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఎంఆర్పీఎస్ జాతీయ సీనియర్ నాయకుడు కొంకల భీమన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకొంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ర�
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పంచాయతీపై ఢిల్లీకి.. అటు నుంచి గాంధీభవన్కు చేరగా చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ�
Jagadish Reddy, రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. సాగర్ లో నీళ్లు ఉన్నాయో లేవో �
vikiti srihari | మంత్రి కొండా సురేఖపై వేటు వేయాలని మెజారిటీ ఎమ్మెల్యేల పట్టు పడుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఈ క్రమంలో ఏఐసీసీ పరిశీలకురాలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాల్సిన సమయంలో సొంత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఉమ్మడి జి ల్లాలో మొత్తం 14మందిలో 13 మంది అధికార పార్�
Revuri Prakash Reddy | పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా.. నేను ఇండిపెండెంట్గా నిల్చుంటా.. నీ మీద నేన
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నా�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన ‘చేయూత’ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పదేపదే కొత్త పెన్షన్ల గురించి ఊరించి, ఉరికించడం తప్ప ఇంతవరకు ఒక్క కొత్�