Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఓడిపోతామని తెలిసీ యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ మహాసభను నిర్వహించనున్నట్లు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ�
గత కొన్నేళ్లుగా మండలంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా.. ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. స్థానిక పార్టీ అధ్యక్షుడి వింత పోకడలతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా మారింది. ఇందుకు తాజాగా జరిగిన కొన్ని పరిణామ�
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలంలోని కాచారం, నర్కూడ, చౌదర్గూడ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలక
Jagadish Reddy | 2004 నుంచి 2014 వరకు స్వర్ణ యుగమట.. కొంచెమన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 -14 దేనికి స్వర్ణయుగం? స్మశానాలకు స్వర్ణయుగం కాదా..? అని ప్�
Jagadish Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మా పీజేఆర్ అంటున్నడు.. అసలు
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అ
Jubilee hills by poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెడుతూ.. ప్రచారం కొనసాగిస్తోంది.
ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కమ్మ జాతిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్టే కమ్మ సామాజికవర్గానికి కూడా మంచి గ�