తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 20 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన సోషల్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. రైతుల కోసం ఎరువులకు సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న దారుణ వైఫల్యం అందుకు తాజ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని �
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ గెజిటెట్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆలేరు మండల మండల అధ్యక్షుడు పూజారి కుమార్
BRS Party | హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, క�
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద నిర్వహించ
Congress party | కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లలో ఢీల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఎద్దేవా చేశారు.
అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ బీసీలకు పె
Kova Lakshmi | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో దాదాపు అన్నీ అమలు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భగ్గుమన్నారు.
పరిశ్రమల శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతున్నది. ప్రభుత్వం ఒకే పనికి ఇద్దరు అధికారులను నియమించి, ఎవరు ఏ పనిచేయాలో స్పష్టతనివ్వకపోవడం వివాదానికి కారణమైంది.