ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్ల�
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందంటూ ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ
రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మర
KTR | దిల్సుఖ్నగర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతను, అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని �
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఘర్షణలకు గాంధీభవన్ వేదికగా మారింది. ఇప్పటికే ముషీరాబాద్, మలక్పేట్, కామారెడ్డి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నేతల మధ్య జరిగిన గొడవలను మర్చిపోకముందే.. తాజాగా జహీరాబాద్ క�
స్వార్థ రాజకీయాల కోసం సొంత కూటమిలోని మిత్రులకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తున్నదా? రాజకీయ అవకాశవాదంతో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనుకొంటున్నదా? గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
Supriya Sule | శరద్పవార్ (Sharad Pawar) వర్గం ఎన్సీపీ (NCP).. కాంగ్రెస్లో విలీనం కాబోతోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అవి ఊహాగానాలని ఎన్సీపీ పార్�
Sherilingampally | పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి విజయానికి శ్రమించిన వారిని పక్కనబెట్టి, గతంలో కాంగ్రెస్ అభ్యర్థ
KTR | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
ఖమ్మంలో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల �