యాదగిరిగుట్ట, నవంబర్27: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)కు భారీ షాకిచ్చారు స్వగ్రామంలోని నాయకులు.
కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడని, బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన అతడిని గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స
కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన చారిత్రక నవంబర్ 29న దీక్షాదివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్
Indiramma Sarees | ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలల ముందు పంపిణీ చేస్తుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా..? అంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
DCC | నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో �
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణులు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యక్షులను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ ప్ర�
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�