కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణులు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యక్షులను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ ప్ర�
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
అప్పు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నవాడు వాయిదాలు పెడుతూపోతాడు. అప్పిచ్చినవాడు ఎడతెగని ఆ వాయిదాలకు విసిగి వేసారి ఇస్తావా లేదా అని గట్టిగడిగితే ‘నా వద్ద లేవయ్యా.. ఏం చేసుకుంటావో చేస్కో!’ అని మొండికేస్తాడు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పంచన చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పదవిపై వేటు తప్పకపోవచ్చు. పటాన్చెరులో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఫ
Challa Venkateshwar Reddy | గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్రెడ్డి అనుకున్నారు కాబట్టి ఓట్లు దండుకోవడానికి మరొక ఎత్తుగడ వేశారన్నారు బీఅర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి .
BRS Party | హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర�
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, అందుకే బీఆర్ఎస్ను, మాజీ మంత్రులను విమర్శిస్తున్నదని బీఆర్ ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ప దేండ్లు ఎంపీ,
Sampath Kumar | కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను వంచించాయని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, 56 శాతం ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుం�
బీహార్ ఎన్నికల ఫలితాలు ఇట్లా వస్తాయని ఎవ్వరూ కనీసం ఊహించలేదు. విపక్ష పార్టీలు ఇంతలాదెబ్బతింటాయనే ఆలోచన కూడా బహుశా అధికులకు రాలేదు. ప్రజల మనస్సులో ఉన్న భావం ఏమిటో అధికార, విపక్షాలు కూడా అన్ని ఎగ్జిట్ ప�