ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కమ్మ జాతిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్టే కమ్మ సామాజికవర్గానికి కూడా మంచి గ�
ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గి�
Gone Prakash | ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
ఇటీవల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాఖలు కేటాయించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మంత్రి అడ్లూర�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
Jubilee Hills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఆ స్థాయిలోనే ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతోంది. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్ల�
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా సంస్థలు చేపట్టిన ప్రతి సర్వేలోనూ జూబ్లీహిల్స్ ఓటర్లు గులాబీ పార్టీకి జై కొడుతున్నా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యానిక్ మోడ్లోకి వెళ్లిపోయి, తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అధ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలిపించామా అని తెలంగాణ ప్రజలు రంధి పడుతున్న సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చి కాంగ్రెస్ పార్టీని తికమక పెడుతున్నది. రేవంత్ పాలనలో హామీల వైఫల్యాల వల్ల నిరాశలో ఉన్�
భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ ప్రదర్శించింది. మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు ఆదివారం దాడికి తెగబడ్డారు. అందులోని నలుగురు కార్యకర్తలపై పిడిగ�
Rakesh Reddy | మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే దాడి జరిగింది అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అ�