తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమమైనా, కేసీఆర్ నాయకత్వంలో మలిదశ పోరాటమైనా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమ�
జిల్లాకేంద్రంలో గద్వాల గర్జన పేరు మీద నిర్వహించిన కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నియోజకవర్గ నేతల్లో కల్లోలం మొ దలైంది. తాము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు మ ద్దతు ఇస్తారని భావించిన ఇక్కడి అధ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్లో ఆరని కుంపట్లను రగిల్చాయి. బీఆర్ఎస్తో పోటీ దేవుడెరుగు.. పార్టీలోనే అంతర్యుద్ధం జరుగుతున్నదని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సీఎం వర్గం, మరోవైపు స్థా�
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
KTR | కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
వీరిద్దరి క్షీణత, హీనతలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చర్చించేందుకు ముందు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ దశకు ఎందువల్ల చేరిందో అర్థం చేసుకోవటం అవసరం. రాహుల్, రేవంత్లను ఎంత విమర్శించినా మనం ముందుగా కొన్ని వి�
BRS | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బ�
కాంగ్రెస్ పార్టీ లో చేరలేదనే నెపంతో సొసైటీ చైర్మన్లను తొలగిస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ప్ర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీలో నానాటికీ గందరగోళం పెరిగిపోతున్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ హడావుడి మొదలు�
ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిగ్గూశరం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ చేశారు. కనీసం పార్టీ మారినట్టు కూడా చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ల�
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలపై కూడా కేటీఆర్ తీవ్�
రెండు నెలలుగా యూరియా కోసం అన్నదాత అరిగోస పడుతున్నడు. సమయానికి యూరియా వేయక చేతికొచ్చిన పంట కండ్లముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేయగా మొలకెత
బీహారీల డీఎన్ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్ పలికిన పలుకుల ప్రభావం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది. బూతు మాటలలో రేవంత్ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ�