ప్రస్తుత పాలక మండలి గడువు పట్టుమని రెండు నెలలు కూడా లేదు కానీ..ఇతర నగరాల్లో స్టడీ టూర్ అంటూ సిద్ధమయ్యారు. ఇప్పటికే పీకల దాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా నెట్టుకొస్తున్న �
రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమం అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేని కారణంగా నత్తనడకన సాగుతున్నది. దీంతో మొక్కలు నాటే పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్నట్టుగా కొనసాగుతున్నది. కాంగ్ర
ఉద్యమం తీవ్రతరమై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేక 2014, ఫిబ్రవరి 18న లోక్సభ, 20న రాజ్యసభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదం తెలిపాక, మార్చి 1న ఆ బిల్ల�
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అంగీకరించారు. బుధవారం బంజారాహిల్స్లో పర్యటించ�
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు ఆగడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ గూండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపైకి వచ్చి దాష్టీకానికి పాల్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
Harish Rao | ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్వన్ చేసిందే కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో �
Harish Rao | కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బేసిన్లు గూడా సక్కగ తెల్వయని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ల ఉందో ఆయన చెప్పలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం �
Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
KCR | అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు.
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెయ్యిలోపు ఓట్లున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నార
పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కారు 100 స్పీడ్తో దూసుకెళ్తున్నది.. కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతుంది.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక