Errabelli | కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపైన, సీఎం రేవంత్ రెడ్డ�
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్�
మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా సరిత వర్గానికి అధిష్టానం బీఫామ్స్ ఇవ్వకుం
నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీని బడా బంగారు వ్యాపారి వద్ద తాకట్టు పెట్టరా? పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలను పట్టించుకోరా? అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అవును.. అనే అభిప్రాయమే వ్
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు కారెక్కుతున్నారు. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల పరిధిలో మూడు రోజులుగా కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంపై క�
Jagga Reddy | కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరికలను సొంత పార్టీ సీరియస్గా తీసుకోలేదు. సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించొవద�
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లోనూ �
దావోస్లో ఏటా ఆర్థిక సదస్సు జరుగుతుంది. గతవారం ముగిసిన 2026 సదస్సుకు భారత్ నుండి ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ప్రతినిధివర్గం వెళ్లింది. విస్తరిస్తున్న భారత ఆర్థికరంగ ఆకాంక్షల దృష్ట్యా ఇది ఆహ్వానించదగ్గ వి�
చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గం�
ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక, మట్టి వ్యాపారాలపైనే ధ్యాస ఉందని, ప్రజల సంక�