సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్' పేరు
Farmer | మొక్కజొన్న, వడ్లు కోసి 30 రోజులవుతుంది. రోజూ తిరుగుడు పెట్రోల్ బొక్క. రోజూ పొద్దు మాపున 5 కిలో మీటర్ల నుంచి వచ్చుడు.. పోవుడు అవుతుందని తొర్రూరు మార్కెట్లో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు
హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణ రాష్ర్టానికి జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టేనని ఉద్ఘాటించ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చ�
జగిత్యాలలో సోమవారం నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ సభతో కాంగ్రెస్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ నేత ఉపేంద్ర పేర్కొన్నారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరానున్నారనే విషయం తెలిసిన సర్కార్, సభ విజయవంతం కాకు�
కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొ�