కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు.
ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధ�
MLA Mandula Samuel | నా పిలుపు మేరకు మందుల సామేల్ను గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిసిందే. ఈ క్రమంలో అదే రేంజ్లో
ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టడాన్ని వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నిరసనల్లో నిజాయితీ లోపించిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ స్టేట్ కంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 23�
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తీరు గురవింద గింజ తీరుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మ
‘పెద్దపల్లి ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలి’ అని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో బుధవారం ఎంపీ వైఖరికి నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్
ఓ చెయ్యితో ఇచ్చి మరో చెయ్యితో లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మందికి మాత్రమే రుణమ�
బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, 37 ఏళ్లుగా వంగపల్లి పీఏసీఎస్ చైర్మన్గా రైతులకు సేవలందించిన గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ �
Rahul Gandhi | ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతున్నది.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో మాజీ ఎమ్మె�
కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య గట్టి ఝలక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంబేదర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆవిషరిస్తూ మ