PM Modi | బీహార్ ఎన్నికలు కులతత్వ విషాన్ని తిరస్కరించాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ సూరత్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూనే.. గుజ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ‘అభయ హస్తం’ దక్కిందా? కాంగ్రెస్ గెలుపు కోసం అన్నివిధాలా సహకరించిందా? కాంగ్రెస్ నేతల అరాచకాలను, ప్రలోభాలను పట్టించుకోలేదా? బీఆర్ఎస్ ఇ
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు �
Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఫలితంతో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ధృవీకర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతమా? 25శాతమా? అన్నది త్వరలో తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలవుతుందా? లేక ఇతర హామీల్లాగే బుట్టదాఖలవుతుందా? అన్నది క్యాబినెట్ నిర్ణయంపై ఆధారపడి �
‘బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రోజుకోమాట చెబుతూ కన్ఫ్యూజన్ చేస్తున్నది. రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే రాష్ట్రం అగ్నిగ�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన హామీల విషయంలో తాత్సారం చేస్తూ మోసం చేస్తోంది. అధికారంల
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.