గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంట నష్టం కలిగించి రాక్షస ఆనందం పొందాడు. వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగా
రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా డిసెంబరు నెలలో చలి వణికిస్తున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ అదే పరిస్థితి. రాజకీయ వాతావరణమూ ఇదే తీరులో ఉంది. కాంగ్రెస్ పార్టీకైతే వె�
శత్రు దేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నిజంగా నీతిమాలిన చర్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సాపూర్(Narsapur) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (నరేగా) ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, నిరసన పేరిట బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే తాట తీస్తా�
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ �