కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అ�
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని జగిత్యాల సభ చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్�
MP Tejasvi Surya: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటీషర్లు దేశాన్ని విభజించిన దాని కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బి�
Vande Mataram: ఇండోర్ మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు.. వందేమాతంర గీతాన్ని ఆలపించని విషయం తెలిసిందే. ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజీరోడ్డ పోలీసు స్టేషన్లో 196 బీఎన్ఎస్ సెక్షన్
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్లను ఇస్తామని అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిండా ముంచింది. పవర్లోకి వచ్చి 28 నెలలు దాటినా వాటి ఊసే ఎత్తడంలేదు.
వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలోని హస్తం పార్టీలో ముసలం మొదలైంది. వేములవాడ మున్సిపల్లో 28 వార్డులకు గానూ 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ కౌ
విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస�
Vande Mataram Row: వందేమాతరం జాతీయ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇండియా కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఇండోర్ మున్సిపల్ మీట
సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి పార్టీ వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జీవన్రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం బా
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు జీవన్రెడ్డి స్వగృహానికి పార్టీ వర్క�
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ వద్దని రైతులు వంద రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతుల మనోభావాలు తెలుసుకొని వారికి భ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు కావస్తున్నది. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం తాజాగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు’తో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వర�
మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజ�