కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏవని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్కు చెందిన మాజీ వార్డు సభ్యులు వ�
సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించింది. రైతులకు ప్రధానంగా పెట్టుబడి సాయం రూ.15వేలు, రైతుబీమా, రూ.2లక్షల్లోపు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగుకు ఉచి
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణ
HD Devegowda | నేను గత 65 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రిగా అవకాశాలు అందుకున్నానంటే కర్ణాటక ప్రజల మద్దతు, ఆశీస్సుల వల్లేనని మాజీ ప్రధాని, జేడీ(ఎస్) రాజ్యసభ సభ్యుడు హెచ్డీ దేవె గౌడ అన్నారు.
జనగామ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, తగిన బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్రెడ్డి జ్ఞానోదయం కలగడం లేదని బీఆర్ఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు
జనగామలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీల్లా రెచ్చిపోయారు. మద్యం మత్తులో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి అనుచరులు మంత్రి సీతక్క సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ
బీఆర్ఎస్ పార్టీ గద్దెల జోలికొస్తే ఖబర్దార్ అని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పిలుపునివ్వడ�
రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తకు టికెట్ దక్కుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. కాసులున్నవారికే టికెట్�