ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే నిరంకుశత్వం, ఇష్టారాజ్యం పెనవేసుకుపోయి ఉన్నది. ఎమర్జెన్సీ పేరిట పౌరుల హక్కులను ఉక్కుపాదం కింద తొక్కేసిన ఘనచరిత్ర ఆ ప�
హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నదని, బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక�
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పెంచుతామని హామీనిచ్చినా ఇప్పటివరకు పాలకులు పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బీటీ, మెటల్ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లపై నీరు నిలిచి మోకాళ్లలోతు గోతులు ఏర్పడటంతో వ
వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులు పెడుతున్నారా? అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుబులు పట్టుకున్నది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం,
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అలాగే, రేషన్ డీలర్లకూ నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని.. ప్రస్తుత�
కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపు రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీసీఎం వర్గాలుగా చీలిన నేతలు.. ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్లిపోతారంటే.. లేదు మీరే వెళ్లిపోతారంటూ పరస్పరం విమర్శలు గుప్పించ
1973-78 మధ్యకాలంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ కిరాతకానికి బలైనవారిలో తెలంగాణ బిడ్డలే ఎక్కువ. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర�
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
BRS Leaders | బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయని అన్నారు. కమిషన్ల పేరుతో ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నాలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నేత�
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరడాన్ని నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్�
BRS Leaders Strike | కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తర�