కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ఆటలాడిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదని హెచ్చరించారు.
Jubilee Hills By Poll | కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగుల అండదండలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేయడ
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చ�
Jubilee Hills by Poll | మన బతుకులకు భరోసానిచ్చిన కారు గుర్తుకు ఓటు వేయాలి.. బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని బోరబండ డివిజన్ ఇంచార్జ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు.
Jubilee Hills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తేలుతుంది. ఒక్కో డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున ప్రచారం సాగిస్తున్నారు. అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభ�
Azharuddin | అజారుద్దీన్ మంత్రి పదవిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. రాష్ట్ర ఎన్ని
Jubleehills | జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడబెట్టిన రూ.300 కోట్ల వనరులు నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్చార్జి మంత్రులు కంగారు పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా ఉప ఎన్నిక వస్తే రాజకీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చాక అన్యాయానికి గురై విసిగివేసారి నా�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశా�
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం రేవంత్రెడ్డ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ భూ హారతిలాగా మారింది. ధరణిలో అక్రమా లు జరిగాయని.. తాము అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో మంచి పోర్టల్ను తీసుకొచ్చి అన్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త