ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని జుక్కల్ మాజీ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవా రం బిచ్కుందలోని రజక సంఘంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం �
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలనను కొనసాగిస్తున్నాడని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లుచ్చా.. లఫంగి రాజకీయాలు బంద్ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ధ్వజమెత్తారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేయాలని విమర�
మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చ
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శి�
కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన చోటు దక్కడం లేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కష్టపడే వారిక
BRS Party Leaders | సోమవారం సాయంత్రం వేడుకల నిర్వహణ జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కురవడంతో తెలంగాణ భవన్లోనే వేడుకలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చ
‘కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అనేకరకాలుగా నా కొడుకుపై ఒత్తిడి చేశాడని.. వారి వేధింపులు భరించ లేకనే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ బోరబండ డివిజన్ మైనార్టీ �
కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల�
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార కాంగ్రె స్ పార్టీకి తలపోటుగా మారింది. పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్విహంచలేక తలలు పట్టుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరు తూ ఎల్లారెడ్డి మండలంలోని భిక్నూర్, మోస్రా మండలం లోని చింతకుంట గ్రామ పంచాయతీలను పింఛన్దారులు శనివారం ముట్టడి
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాకు బీఆర్ఎస్ అనూహ్య చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక మాఫియా ఆగడాలను గులాబీ పార్టీకి అంటగట్టబోయి బొక్కబోర్లాపడింది. దీంతో నియోజ కవర్గంలోని గులాబీ శ