Digvijaya Singh : మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన కాలపరిమితి ముగియనున్నది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సీటుపై ఓ దళితుడిని పంపాలని భావిస్�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు వి�
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కళ్లపల్లి రవీందర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్లో నర్సంపేట మ
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరిం�
ఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం
ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోర
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పింఛన్ల హామీ సంగతేమైందని పింఛన్దారులు ప్రశ్నిస్తున్నారు. సర్వే పేరిట రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తుండడంతో గ్రేటర్ వరంగల్లో ఆరు వేలకు పైగా దరఖాస్తులు పెండ�
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతోన్న ముత్యాల సునీల్ రెడ్డి మెడకు ఆర్థిక నేరం చుట్టుకుంది. ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి దొడ్డి దారిలో రూ.కోట్లు దారి మళ్లించిన వైనంపై జీఎస్�
Congress Party | ముసాయిదా సందేహాలపై సమావేశం జరుగుతున్న సమయంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం నాయకులను కావాలని రెచ్చగొట్టే విధంగా ఇందూరు కార్పొరేషన్ అని మాట్లాడడం, దానికి వ్యతిరేకంగా ఎంఐఎం నాయకులు నిజామాబాద్ కార
నమ్మించి ముంచడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. సోమవారం గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలోన�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులన్నీ ధ్వంసమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్�
Adibhatla | ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించొద్దని శనివారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నా
‘అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ నిర్వహించడం భారతదేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం.. అందుకే మేం సభకు హాజరుకాము.. అంటూ నాడు నీతులు చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్డి, నేడు తుంగలో తొక్కడం దుర్మార్గ�