‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ ఈ నినాదం ఇక గతం కానున్నది. ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్యానికి చేరుతామనే గ్యారెంటీ ఇప్పుడు లేదు. ఎందుకంటే, పెరిగిన బస్సు చార్జీలను చూస్తే బస్సులోనే గుండెపోటు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ �
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో �
Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా..? అని ప్రశ్నించారు.
రాష్ట్ర సామాజిక వ్యవస్థ ఆలోచనల్లో జడత్వానికి చిల్లులు పడి, యథాతథ స్థితి నుంచి కొంతైనా ముందుకు పాకాలనే పెనుగులాట బలహీనవర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోనూ స్పష్టంగా కనపడుతున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కారుకు-బుల్డోజర్కు మధ్య పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. నిజమే, ఈ ఉపఎన్నిక నిర్మాణానికి- విధ్వంసానికి మధ్య ఎన్నిక, అభివృద్ధికి-అబద్ధాలకు మధ్య
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి పోతుంది. సోమవారం రహ్మత్నగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి అనూహ్య స్పందన రావడంత�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిప
BRS Leaders | కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, అందులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సామ దాన భ�
కాంగ్రెస్ పార్టీ తీరును చూసి ఒక్కోసారి నమ్మశక్యం కాని ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత 23 శాతం నుంచి 42 శాతానికి పెంచగలమనే హామీని ఇవ్వాలనే ఆలోచన ఆ పార్టీలోని ఏ �
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షు
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నికకోసం నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. అరగంట పాటు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. పార�