క్రికెట్ ప్రస్థానంలో ఓ క్రీడాకారుడిగా ఎన్నో క్లిష్టమైన బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓ కెప్టెన్గా ప్రత్యర్థుల పాచికలను చిత్తుచేసి జట్టును విజయతీరానికి నడిపారు.
Yadagirigutta | కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండలంలోని చొల్లేరు గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసు
Ponnam vs Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఇ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది. తర్వరలో ఇక్కడ బై ఎలక్షన్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థ�
ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కారేపల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా
Karepally | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటి
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను ఆయన విడుద�
Mallikarjun Kharge | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన పరిస్థితిని న�
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
‘బతుకమ్మ నువ్వే మమ్మల్ని బతికించు’ అంటూ నిరుద్యోగులు వేడుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్తో ఆదివారం అశోక్నగర్ సమీపంలో నిరుద్యోగులు బతుకమ్మ అడుతూ వినుత
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని జుక్కల్ మాజీ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవా రం బిచ్కుందలోని రజక సంఘంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.