KTR | పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచులను గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని.. శివరాత్రి �
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�
Revath Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్రాన్ని పాలించడం చేతగాదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. తన భార్య ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యిందని,
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ చ
అహంకారానికి ప్రతీక అయిన రేవంత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ బహిషరణ చేయడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్�
దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. ఆ పార్టీ అహంకారాన్ని పదేండ్లపాటు బొందబెట్టి ప్రాంతీయ పార్టీ శక్తి ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి కేసీఆ�
తెలంగాణ రాజకీయాల్లో నేడు సామాజిక న్యాయానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. అది బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందా? అనేది. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతులు ఇక
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెడతామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చర�
అసత్య ప్రచారంతో నిరుద్యోగులను మభ్యపెట్టి... ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి.. అధికార అందలమెక్కిన కాంగ్రెస్ అసలురంగు తెలిసిన విద్యావంతుల నుంచి ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతున్నది.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
karnataka CM | కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై పోరు కొనసాగుతూనే ఉన్నది. పదవిని నిలబెట్టుకోవడానికి సిద్ధరామయ్య, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శివకుమార్ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన �
Jainur | అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తరువాత మరోమాటతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై విసిగి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.