మున్సిపాలిటీ ఎన్నికల వేళ వర్ధన్నపేట కాంగ్రెస్లో ముసలం పుట్టింది. పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారిని పక్కనపెట్టి బయటి నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తారా?.. అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతు�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించినా చేరిన వారికి బీ-ఫారాలు అందకపోవడంతో నాయకులు రాజీనామా చేస్�
సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బాకీ కార్డుల పంపిణీ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ�
దేశంలో బ్రిటిష్ వారి రాజ్యాంగం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు... శారీరక బానిసత్వం నుంచి విముక్తి కలిగింది కానీ, ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప�
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన నియోజకవర్గ కేంద్రం బాన్సువాడకు చెందిన ఆరుగురు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్ర
Gadwala municipality | నేడు ఉదయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 37 వార్డులకుగాను 37 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులంతా అధికారులకు భీ ఫామ్లను సమర్పించ
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ నుంచి భారీగా వచ్చి చేరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు సొంతపార్టీకి చెందిన రెబల్స్ ము చ్చెమటలు పట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉన్నాయి. 256 వార్డులకు మొత్తం 769 మంది కాంగ్రెస్ నా
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్లో బీఫాంల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొన్నది. పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జిల్లా కేంద్రంలో వనపర్తి బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్ర�
Jairam Ramesh | కేంద్ర ప్రభత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)’ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇవాళ మరోసారి మండిపడింది. తాము తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పరివర్తనాత్మక చట్టమని, �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య
దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్ర
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ, దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ముంబైలో గవర్నర్ దేవవ