2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తిరస్కరించారు. తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదన్నారు. ఈవీఎంలపై ఓటర్లు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని క
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
Himachal Pradesh | ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
అందరికీ అన్ని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కలం కార్మికులకూ ఎన్నెన్నో ఆశలు కల్పించింది. చివరికి మాట ఇచ్చింది తప్పడానికే.. అడుగు వేసింది మడమ తిప్పడానికే అన్నట్టుగా ఇప్పుడంతా తూచ్ అంటున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 420 వాగ్దానాలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ నిరంతరం పోరాటాలు చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామం ముక్రా-కే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్�
నెన్నెల మం డల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్�
Talasani Srinivas Yadav | 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
Shashi Tharoor | బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) లకు ఉన్న సంస్థాగత బలాన్ని మెచ్చుకుంటూ.. కాంగ్రెస్ శక్తిమంతం కావాల్సి ఉందని అభిప్రాయపడుతూ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయ�
మహిళలు అని కూడా చూడకుండా ‘మిమ్మల్ని కాలనీలో ఉండకుండా చేస్తా.. మీరెంత మీ బతుకులెంత..’ అని వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత భర్త జక్కుల వెంకటేశ్వర్లు బెదిరింపు
BRS NRI Bahrain cell | బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, జల హక్కుల కోసం ,జల సాధన కోసం మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడకుండా.. ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచు
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశం అవుతారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు ఓటు వేయలేదని దళితుని ఇంటిని కూల్చడం విచారకరమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆద�