Saritha Vs Bandla | గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గుదిబండగా మారారా? సీఎం రేవంత్రెడ్డికి తప్ప కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమ�
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళామణులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటోన్న ఈ పథకంలో నిత్యం ఆడవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన భారీ మోసాల హామీలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం చేపడితే ఆదే కాంగ్రె�
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వరంగల్ నుంచే బీసీ రిజర్వేషన్ పోరాటం ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
గ్రేటర్వాసులు భారీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదు. మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుని వణికిపోతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో విహ�
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
తాండూరు నియోజకవర్గంలో మొదట్లో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి-ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మధ్య లోలోపల కోల్డ్వార్ జరిగినప్పటికీ ప్రస్తుతం బాహాటంగానే తమ బలమేంటో చూపించుకుంటున్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంల
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తం 650 పేజీలు. అంత పెద్ద నివేదిక సారాంశమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ 60 పేజీలను విడుదల చేసింది. కేసీఆర్ మీద బురద జల్లడమే ఆ 60 పేజీల సారాంశం.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గడ్డు కాలం ఎదురవుతోంది. ఏడాది పొడవునా ఏ కాలమైన కష్టాలు మాత్రం తప్పడం లేదు. యాసంగిలో అగచాట్లు పడుతూ సీజన్ను నెట్టుకొచ్చారు.
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే పార్టీ రెండుగా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
BRS Party | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాల పాలనలో వాటిని నెరవేర్చడం లేదని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.