Manne Krishank | రేవంత్ రెడ్డి రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని ఓ గ్రామస్తుడు నిలదీశాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవపల్లిలో
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని చాలా గ్రామాల్లో రెబ ల్స్ అభ్యర్థులతో తంటాలు తప్పడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తలనొప్పి అధికంగా కనిపి స్తున్నది. ఇతర పార్టీ�
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేగొండ మండలంలోని రంగయ్యపల్ల్లె, దుంపిల్లపల్లె, జూబ్లీనగర్, కనిపర్త
Kangana Ranaut: స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించిన వందేమాతరం గీతానికి ఇప్పుడు క్రెడిట్ దక్కడం గర్వకారణం అని ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఆ గేయంలోని దుర్గామాత చరణాలను తొలగించారని, కాంగ్రెస్ పార్టీ ఎ�
పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ్జోత్సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆయన సతీమణి, ఆ పార్టీ నేత నవ్జోత్ కౌర్ సిద్ధూ చెప్పారు.
గణపసముద్రం ముంపు రైతులకు ఎకరాకు రూ.25లక్షలు ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో ఖిల్లాఘణపురం గ్రామ ప
ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ పంచాయతీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగ�
పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం దమ్మపేట మండలంలోని మారప్పగూడెం పంచాయతీ జలవాగు గ్రామంలో కాంగ్రెస్కు చెందిన 45 కుటుంబాల వారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
దేవరకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని జల్లిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది ఆ పార్టీని వీడి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంల
ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రిజర్వేషన్లు లేక ప్రభుత్వ, విద్యారంగంలో నోట�