ఈనెల 11వ తేదీ బుధవారం మన ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుంచుకొనదగిన రోజులలో ఒకటిగా నిలుస్తుంది. ఆరోజు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ గాంధీ, తమ హక్కులు కాపాడటం లేదంటూ స్
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపని దివ్యాంగులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చే�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులకు గ్రహణం పట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలోని చందన చెరువును ఆమె పరిశీలించారు. వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక
jeevan reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ భూదాహనికి బలైపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి పనుల పేరిట దళితులు, బీసీల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారి కి తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో తీ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనులంటూ భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర
కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని తెలంగాణ వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాం�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీపై బీసీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని, మరొకటి ఎస్సీ, �
క్యాతనపల్లిలో ప్రజాతీర్పును కాలరాసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. అయి నా చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్�