‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
‘కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వాస్తవాల్ని తెలుసుకోమని అధిష్ఠానానికి చెబుతున్నా. నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేసిన.. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన.. నగరాధ్యక్షుడిగా చేసిన.. కనీసం ఒక్క మాట చెప్పకుండా �
బీసీ రిజర్వేషన్ల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి. మార్గదర్శకాలు విధివిధానాలను స్పష్టంచేస్తున్నాయి. పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు అసాధ్యమని తేల్చి చెప్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.
Gajwel | సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు.
పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతల మాటలను చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. 1960లలో దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కాంగ్రెస్సే.
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ద్వారా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, బా
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి అరెస్టు విషయంలో హైడ్రామా నెలకొన్నది. నర్సంపేటకు చెందిన కొంగ మురళి-నాగలక్ష్మి దంపతుల ఇంటికి గత నెల 18న నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీస�
ప్రజాపాలన అంటూ బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు వరుస అవమానాలు ఎదురవుతుండటం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఎన్నికలొస్తున్నాయంటే, అధికార పార్టీలో కొంత జోష్ వస్తుంది. కానీ, రాష్ట్రంలో భిన్న పరిస్థితులున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచీ రేపో, మాపో స్థానిక ఎన్నికలు అనే ప్రచారాలు తప్ప, అవి నిర్�
గత ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమాని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీన�
Y Satish Reddy | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ను మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లం�