జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి పోతుంది. సోమవారం రహ్మత్నగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి అనూహ్య స్పందన రావడంత�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిప
BRS Leaders | కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, అందులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సామ దాన భ�
కాంగ్రెస్ పార్టీ తీరును చూసి ఒక్కోసారి నమ్మశక్యం కాని ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత 23 శాతం నుంచి 42 శాతానికి పెంచగలమనే హామీని ఇవ్వాలనే ఆలోచన ఆ పార్టీలోని ఏ �
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షు
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నికకోసం నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. అరగంట పాటు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. పార�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లచోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. సోమవారం యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆ
KTR | జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజ
Kannan Gopinathan | మాజీ ఐఏఎస్ అధికారి (Former IAS officer), సామాజిక ఉద్యమ నేత కన్నన్ గోపీనాథన్ (Kannan Gopinathan) కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal), ఆ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) స
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి దశదిన కర్మలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేక�
దోఖ పార్టీ కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.
తెలంగాణలోని డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. దాదాపు రెండేండ్లుగా టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామక ప్రక్రియ చేయలే�