కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్ప
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
Bhupalapally | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని �
MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది
Pension Fraud : హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న వ్యతిరేక పవనాలతోనే స్థ్ధానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం దేవరుప్పుల మండలం సింగరా
పబ్లిక్ ఇంకా కాంగ్రెస్ను నమ్ముతలేరు.. పార్టీలో సిస్టం లేదు.. పార్టీ కుప్ప అయిపోతది’ అంటూ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్ అవుత�
మిస్ ఇంగ్లండ్ వివాదం కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేస్తున్నది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని అధికార పార్టీకి చెందిన నాయకులు వేధించినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రపంచవ్యా
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మర్యాద రాఘవ�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇంద�
Deen Dayal Nagar | జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని దీన్ దయాళ్నగర్లో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత
Rangareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మోత్కూలగూడ గ్రామంలో 1999లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది.