రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభ
‘మంత్రి వివేక్కు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలే. కానీ గెలిచిన కౌన్సిలర్లను ఇంతగా హింసించడం సరికాదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడం ఏమిటి.. ఆ వచ్చినోడికి ఇంట్లో తల్లి, చెల్లి,
క్యాతనపల్లిలో అధికార మదం తో కాంగ్రెస్ నేతలు సాగించిన దౌర్జన్యాలను అడ్డకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డ�
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
చట్టబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, అధికారులు పక్షపాత ధోరణితో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూండారాజ్యం నడుపుతున్నదని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం ధ్వజమెత్తింది. మున్సిపల్ ఎన్నికల వేళ యథేచ్ఛగా హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడింది.
ప్రజల మద్దతు కోల్పోయిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకపర్వానికి తెరలేపిందని వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సమిష్టి విజయానికి ప్రతీక ఇంద్రేశం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్య�
కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సవాల్గా మారింది. బోధన్, భీమ్గల్ పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది.
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్సహా బీసీ, కల్లుగీత కార్మిక సంఘా ల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ కులవృత్తుల్లో కల్లు గీతకు విశిష్ట స్థానమున్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక జీవనంలో కల్లు ఓ భాగం కావడమే అందుకు కారణం. పొలాల్లో, చెలకల్లో ఉండే ఎత్తైన చెట్లను ఎక్కి కల్లు గీయడం ఓ సాహసం, దినదిన గండం. అయిన�
అధికారంలో ఉన్న పార్టీలు ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవటం సర్వసాధారణమే తప్ప కొత్తది కాదు. అది 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ పాలన.. ఆ ప్రభుత్వం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారు. పాలన బాగుంటే అధికార పార్టీకి 80 నుంచి 90 శాతం సీట్లు రావడం ప్�