ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
Telangana | మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ పరాకాష్టకు చేరింది. పోలింగ్ ప్రక్రియలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ అధికార పార్టీ దొడ్డిదారిన మున్సిపాలిటీ
అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ వి�
చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్కు మున్సిపాలిట�
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
Wanaparthy Municipality | టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని, తీరా ఇప్పుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ మమ్మల్ని మోసం చేశారని రజిని చందర్ పేర్కొన్నారు. మాది మూడు తరాలుగా కాంగ్రెస్ కుటుంబ
Thorrur | తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు, ముఖ్య నేతలు అక్కడిక
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థుల శిబిరంపై పోలీసులతో కలిసి దాడి చేసేందుకు కాంగ్రెస్ గూండాలు ప్లాన్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ని�
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా పాలనలో విద్యార్థి నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల సెంటెనరీ లేడీస్ హాస్