తెలంగాణలోని డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. దాదాపు రెండేండ్లుగా టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామక ప్రక్రియ చేయలే�
కాంగ్రెస్కు 25 ఏండ్లుగా విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు అవమానం జరగడంతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే లేరా? పార్టీలో ఎవరూ లేకపోవడంతోనే అధిష్ఠానం నవీన్యాదవ్కు టికెట్ ఇచ్చిందా? ఇదేదో రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు అన్న మాట�
సగరుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్బాబును సగర సంఘం నాయకులు
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవ�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
‘కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వాస్తవాల్ని తెలుసుకోమని అధిష్ఠానానికి చెబుతున్నా. నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేసిన.. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన.. నగరాధ్యక్షుడిగా చేసిన.. కనీసం ఒక్క మాట చెప్పకుండా �
బీసీ రిజర్వేషన్ల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి. మార్గదర్శకాలు విధివిధానాలను స్పష్టంచేస్తున్నాయి. పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు అసాధ్యమని తేల్చి చెప్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.