కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డికి మధ్య జర�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్నది జనహిత పాదయాత్ర కాదని.. ఆరు గ్యారెంటీల అంతిమయాత్ర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’లో జనాలను ఎవ్వరినీ ఆమె దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర పోలీసుల నిర్బ
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలక�
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం యాన్యువల్ లీగల్ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. రాహుల్ ప్రసంగం సభలో ఆయన మద్దతుదారులు నినదించారు. ‘ఇస్ దేశ్ కా రాజా కైసా హో.. రాహుల్ గా�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్లోని మహాగాయత్రినగర్ కాలనీలో శుక్రవా�
BRS Party | బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్ప�
రాష్ట్ర పరిపాలనా రిమోట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతిలో ఉన్నదని, దీంతో రేవంత్రెడ్డి డమ్మీ సీఎం అన్న విషయం ఆ పార్టీ లీడర్కు, క్యాడర్కు ఎప్పుడో తెలిసిపోయిందని బీఆర్ఎస్ ఎమ్
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి రెడ్యానాయక్ నిలదీశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో స్థానిక సంస్థల ఎన్నిక�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించనున్నది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో
ప్రభుత్వ పథకాలు అందడంలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పంచాయితీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అందడం లేదని కాంగ
కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటు
కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Karnataka | కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడేక