మున్సిపల్ ఎన్నికలో అధికారుల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి వార్డుల్లో తమ వాహనాలతో యథేచ్ఛగా తిరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. అయ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత బొమ్మర రామ్మూర్తి డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘాని
మున్సిపల్ ఎన్నికల నిర్వాహణలో ఎన్నికల యంత్రాం గం వైఫల్యం పలు చోట్ల స్పష్టంగా కనిపించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాశారన్న ఆరో�
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎద�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ క
మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్ల�
Banswada | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్కుమార్, బొమ్మెర రామ్మూర్తి, సుర్వి యాదయ్యగౌడ్, లీగల్ సెల్ �
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్�
మున్సిపల్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్తోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తన అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివ�