Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
KCR | అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు.
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెయ్యిలోపు ఓట్లున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నార
పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కారు 100 స్పీడ్తో దూసుకెళ్తున్నది.. కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతుంది.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంట నష్టం కలిగించి రాక్షస ఆనందం పొందాడు. వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగా
రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా డిసెంబరు నెలలో చలి వణికిస్తున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ అదే పరిస్థితి. రాజకీయ వాతావరణమూ ఇదే తీరులో ఉంది. కాంగ్రెస్ పార్టీకైతే వె�
శత్రు దేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నిజంగా నీతిమాలిన చర్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సాపూర్(Narsapur) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.