ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు తరలించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ నాయకులు ఖానాపూర్ ఓ�
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంల�
పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు దక్కించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కానిస్టేబుల్ రమేశ�
హాలియా మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం సృష్టించింది.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీని నమ్మితే రెండేళ్లలో అభివృద్ధి శూన్యం.. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు.. కేసీఆర్ ఇచ్చినయే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిండ్రా.. ? అని మాజీమంత్రి, సూర్యా
Yellandu Municipality | ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ నుండి పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఔజర్ లోద్, రాంగోపాల్, అరుణ ఆధ్వర�
రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
మాంఖాల్లో రాయ్ కుంటను మాయం చేసేందుకు అధికార పార్టీ నేతల బలంతో రియల్ వ్యాపారులు బిగ్ స్కెచ్ వేశారు. కుంటను మట్టితో నింపేస్తున్నారు. మహేశ్వరం మండలం మాంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 615లో ఉన్న ఈ
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం�