Narendra Modi : 'ఆపరేషన్ సిందూర్'పై లోక్సభలో రెండో రోజు చర్చలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోడీ బృందం దీటుగా బదులిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స�
వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి, కనీసం ఈసారైనా అవకాశం సంపాదించాలనే తపన పెరుగుతుండటంతో, అకస్మాత్తుగా బీసీలపై ప్రేమ కలుగుతున్నది. ఆయన ఈ నెల 24, 25 తేదీలలో బ�
local body Elections | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల హృదయాలను గెలుచుకుందని.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర యువ�
బీసీలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తమ చిత్తశుద్ధ్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్
KTR | తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్స�
హద్దు మీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్
Income Tax కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తమ పార్టీకి విరాళంగా వచ్చిన రూ.199 కోట్ల డబ్బుపై పన్ను మినహాయంపు కోసం చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది. మంగళవారం ఆదాయ పన్ను అప్పిల్లేట్ ట్రిబ్యున�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మాణికేశ్వరినగర్లో తనపై జరిగిన దాడి వెనుక ఓ మంత్రి హస్తం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ నాయకుడి �
కాంగ్రెస్ నేతలకు పోలీసుస్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా పో లీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు ఏకంగా ఠాణాలోనే ప్రెస్మీట్ పెట్టడం విమర్శలకు �
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో ఆదివారం బీ�
కాంగ్రెస్ పనైపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేకనే చేరికల పర్వానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. సదాశివపల్లిలోని ఓ ఫంక్షన్హాల్ల
పదేళ్లలో ఎప్పుడైనా రైతులు యూరియా కోసం లైన్లలో ఉన్నారా..? రైతులు గమనించాలని, ఆశపడి మీరు ఓటేస్తే మిమ్మల్ని నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుదామని మాజీ ఎమ్మెల్యే
బనకచర్ల అంశంలో సీఎం రేవంత్రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి రహస్య ఎజెండాతో, సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బ