KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయన్నారు.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్
గత బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా చేసు కున్నారు. సీజన్కు ముందే రైతుబంధు పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుకునేది. కానీ, 17 నెలల కిందట అధికార
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్
Amarachinta | అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పాత నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలపై పాత కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మౌలిక వసతులు సమకూరక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగపూర్ వార్డులో గ�
మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్న పార్టీలోని పలువురు కీలక నేతలను మచ్చి�
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ సర్కారును తీసుకొస్తారేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ, రేవంత్రెడ్డి నేతృతంలోని క
కాంగ్రెస్ పార్టీని కూల్చి తాను సీఎం అవుతానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఆయనకు తన క్యాబినెట్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే ముప్పు ఉన్నదని మాజీ మంత�
Congress Party | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కా
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే నల్లగొండ జిల్లా చండూరు నుంచే హస్తం పార్టీని అంతం చేసేలా సమర శంఖం పూరిస్తామని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్య�
Congress | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలుపడంతో రెండు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ప్రస్తుతం తెరపడింది. అయితే తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని అమెర�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.