జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూమ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన తగిన గుణపాఠం చెప్పాలని వివిధ బీసీ సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేయడం సాధ్యంకాకపోవ డంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం, తప్పుడు ఆరోపణలు చేసేందు కు సిద్ధపడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. పలు నియోజకవర్గాల్లోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
అర్హులైన ప్రతీ నిరుపేదకు దఫాల వారిగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ, మండల
కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం పై హర్షం వ్యక్�
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుక నిరాకరించినట్టు తెలిసింది. మూడురోజులపాటు ఢిల్లీలో పడిగాపులు పడినా సీఎంకు ఆయన దర్శనం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్�
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేత�
Disabled People | వికలాంగులను మోసం చేయడమే కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేల వరకు పెంచుతామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లేర
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు ఇటీవలి పరిణామాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో స్థానం ఆశించిన రాజగోపాల్రెడ్డికి ఇటీవల జర�
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు మండల