మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు మండల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకూ ముదురుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అనుచరు
రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి
రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర�
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అ
దేశంలో సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమర్శించారు. సామాజిక న్యాయం అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆ ప�
Congress party |రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ కేవలం రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలకు డబ్బులు సర్దుబ
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్�
Mahabubnagar | మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్తో పాటు మరికొందరు డైరెక్టర్లు అకారణంగా అధికారులను దూషిస�
వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్
మంత్రి సీతక్క తమను పట్టించుకోవడంలేదని, సీతక్క మంత్రయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామని, ఇప్పుడు విలువ లేకుండాపోయిందని.. ములుగు జిల్లాలోని ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకుడు నాగన్�
40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ �