ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
Damodar Raja Narasimha | కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అని, అసలైన కాంగ్రెస్ వాది ఆయనే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత మండలమైన వంగూరులో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యే మండల నాయకులపై విరుచుకుపడటం చూసిన వారు నివ్వెరపోయారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ రహస్య ప్రాంతంల�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారని నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులని కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని పంచాయ�
Telangana | రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి నాయకుడు జంగయ్య డిమాండ్ చేశారు.
వాట్సాప్ వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చేస్తున్న చర్చ రచ్చరచ్చవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అయితే జాబితా�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కమ్మర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది... తాము చెప్పిందే వేదం.. అధికారులు నామ్కే వాస్తేగా సర్వేలు చేస్తారు.. ఆ సర్వేలు అన్నీ వట్టివే.. తాము ఎవ్వరి పేరు చెబితే అదే పేరు జాబితాలో వస్తుంది. ఇల్లు కావాలంటే ముందు డబ్బ
అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అందుకు భిన్నంగా ఉంటున్నది. అసలైన పేదల పేర్లు కాక�
Miryalaguda | కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అదుగో మంత్రి వర్గ విస్తరణ..ఇదిగో ప్రమాణస్వీకారం..అంటూ వార్తలు వినిపించడంతో పార్టీలోని కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఆశల పల్లకీలో త�
సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది.
Girija Vyas | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమ
Kukatpally | రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది... ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.