పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (నరేగా) ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, నిరసన పేరిట బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే తాట తీస్తా�
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ �
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణీ నవీన్కుమార్ను గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ �
‘మెస్సీతో ఆడటం వల్ల సీఎం రేవంత్రెడ్డి సరదా తీరింది. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ముచ్చట తీరింది. మరి రాష్ర్టానికి ఒరిగిన ప్రయోజనం ఏమున్నది?’ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ�
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిల్లరగాళ్ల గురించి మాట్లాడనని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారుగా 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ
సర్పంచ్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఒకటి, రెండు విడుతల్లో వచ్చిన పంచాయతీ ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్యేతోపాటు పలువురు నేతలు నిరాశకు లోనవుతున్నారు. దీంతో వారు ఏ ఊర�
జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పంచాయతీ ఎన్నికల వేళ హస్తం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మొన్న టి వరకు వెనుకుండి రాజకీయం చేసిన నాయకులు లోకల్ ఫైట్లో నేరుగా తమ ప్రత్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెర్రజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నేత.. బీఆర్ఎస్ అభ
కోదాడ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవడంతో పాటు పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిన అభ్యర్థులే మెజారిటీగా విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం చవ
Omar Abdullah | విపక్ష పార్టీలు ఓట్ల చోరీ (Vote Chori) ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు.