ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని, ఫలితాలు గొప్పగా రాని నల్లగొండ జిల్లాలోనూ విజయం కోసం వీరోచితంగా శ్రమించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీ�
పరిగి మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా మాజిక్ ఫిగర్ను మాత్రం దాటలేదు. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. 8 వార్డుల్లో బీఆర్ఎస్
రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆయా చోట్ల అత్యధిక పురపాలికలను కైవసం చేసుకొనే దిశ గా పార్టీ అడుగులు వేస్తున్నది.
Talasani Srinivas Yadav | గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అన్�
Srinivas Goud | మేము అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు 5 శాతం సీట్లు లేవు.. కానీ మేము 30 నుంచి 40 శాతం సీట్లు గెలుచుకున్నాం.. మద్యం, డబ్బు, అధికారం వినియోగించుకున్నా 16 సీట్లు మేము గెలిచామన్నారు మాజీ మంత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబును కాంగ్రెస్
జనగామలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు హైదరాబాద్ క్యాంపునకు తరలిస్తుండగా, కాంగ్రెస్ పార్టీక�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తాను �
Aija municipality | జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకుగానూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచింది.
రేవంత్రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఎన్నికల నిర్వహణ చూస్తుంటే బహిరంగంగా ఓటు హకు ను వినియోగించుకొని బ్యాలెట్ పేపర్ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటన మక్తల్ మున్సిపాలిలో చోటుచేసు కున్నది. వివరాల్లోకి వ�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో అధికారపార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేస్తూ కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు.