Praja Palana | ప్రభుత్వం ప్రకటించిన ఆ నామ స్రవంతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం హామీలు నేడు అటకెక్కాయని జహీరాబాద్ పట్టణ 27వ వార్డు కౌన్సిలర్ కాటా స్రవంతి విమర్శించారు.
MLA Anirudh Reddy | పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనాగరిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి..? అని అడిగారు. మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ ర�
సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రాజుకుంది. ఈ రచ్చకు నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం కారణమైంది.పార్టీ కోసం కష్టపడి, అక్రమ కేసులు ఎదురొని నిలబడ్డ కార్యకర్తలను కాదని ప�
MIM MLA Balala | రెండేళ్ల నుండి CDP (నియోజకవర్గ అభివృద్ధి నిధులు) ఫండ్స్ ఇవ్వడంలేదన్నారు కాంగ్రెస్ మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. సీడీపీ కింద ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
KTR | ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు' వంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని భారత రాష్ట్ర సమితి (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
KTR | హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు ORR పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు బీఆ�
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ర్టాల్లో మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు అధికార పార్టీలు పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకాల్ని ఎంచుకున్నాయి. రాజకీయ పార్టీల విజయావకాశాలను మెరుగుపరిచే వ్యూహ
మండల కేంద్రమైన బిజినేపల్లికి చెందిన మేస్త్రీ సంఘం సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు యేటా రెండు విడుతల్లో రైతులకు ఇచ్చే రైతుబంధు మాదిరిగానే రూ.12 వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోస
ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు గోస పడుతున్నారు. ఎన్నికల వేళ పేదల సొంతింటి కళను సాకారం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగ
MLA Sunitha lakshma Reddy | కల్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు అని అంటున్నరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఐతే ఇచ్చిందంటలేరని స్పష్టంగా తెలియజేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
Harishrao | గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, మేం చేస్తే తప్పేంటి..? అన్నట్లు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నివేషాలు వేసినా, చివరకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచ