కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని తెలంగాణ వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాం�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీపై బీసీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని, మరొకటి ఎస్సీ, �
క్యాతనపల్లిలో ప్రజాతీర్పును కాలరాసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. అయి నా చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్�
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడితే సహించేది లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు.
Dasoju Shravan kumar | ఒకే పేపర్తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
‘గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ల సంగతేంటి? రాహుల్గాంధీ’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చ�
KTR | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట�
కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఏకంగా ఆ పార్టీ కార్మిక సంఘాలే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు గడిచినా ఆర్టీసీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఎస్�
సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని ద
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారింది అన్నరు 2024 మార్చి 5న సంగారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్స్ట్రైక్స్ ఉంటయని హెచ్చరించ
Tamil Nadu | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనుండటంతో తమిళనాడు (Tamil Nadu) లో కోలాహలం మొదలైంది. పార్టీలు వ్యూహరచనల్లో బిజీబిజీగా ఉన్నాయి. పొత్తులపై, ఎత్తులకు పైఎత్తులపై తీవ్రంగా కసరత్తు జరుపుతున్నాయి. ఈ క్రమంలో అ�