స్వార్థ రాజకీయాల కోసం సొంత కూటమిలోని మిత్రులకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తున్నదా? రాజకీయ అవకాశవాదంతో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనుకొంటున్నదా? గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
Supriya Sule | శరద్పవార్ (Sharad Pawar) వర్గం ఎన్సీపీ (NCP).. కాంగ్రెస్లో విలీనం కాబోతోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అవి ఊహాగానాలని ఎన్సీపీ పార్�
Sherilingampally | పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి విజయానికి శ్రమించిన వారిని పక్కనబెట్టి, గతంలో కాంగ్రెస్ అభ్యర్థ
KTR | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
ఖమ్మంలో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల �
MLA Sunitha lakshma reddy | ఖమ్మంలో ఒక 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దారుణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఒక బాలికకు ఇలా జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వ�
Harish Rao | గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గు�
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ�
తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.