Expel Demand | మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు తీవ్రంగా ఖండించారు.
Konda Sureha | మంత్రి కొండా సురేఖ చుట్టూ సొంత పార్టీ నుంచే ఉచ్చు బిగుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సురేఖ వ్యతిరేక వర్గం ఏకమవుతున్నది.
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కొండా సుస్మితా పటేల్ స్పష్టంచేశారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పటికే రేవంత్ సర్కార్పై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తూ రచ్చకీడుస్తుంటే, తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ
Konda Surekha | నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతానంటూ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా.. మంత్�
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఉట్నూర్లో మూ డు రోజుల కిందట జరిగిన పీఏసీ సమావేశంలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపో రు భగ్గుమంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రాజకీయాలు, ఆరు గ్యారెంటీలు, హామీలు, బాండ్ పేపర్లు, దుష్ప్రచారాలు, అన్ని విధాలుగా ప్రజల మెద�
Kancharla bhupal reddy | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ ట
MLA Anirudh Reddy | దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారన�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్�
MLA Pocharam | కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో