ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోర
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పింఛన్ల హామీ సంగతేమైందని పింఛన్దారులు ప్రశ్నిస్తున్నారు. సర్వే పేరిట రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తుండడంతో గ్రేటర్ వరంగల్లో ఆరు వేలకు పైగా దరఖాస్తులు పెండ�
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతోన్న ముత్యాల సునీల్ రెడ్డి మెడకు ఆర్థిక నేరం చుట్టుకుంది. ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి దొడ్డి దారిలో రూ.కోట్లు దారి మళ్లించిన వైనంపై జీఎస్�
Congress Party | ముసాయిదా సందేహాలపై సమావేశం జరుగుతున్న సమయంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం నాయకులను కావాలని రెచ్చగొట్టే విధంగా ఇందూరు కార్పొరేషన్ అని మాట్లాడడం, దానికి వ్యతిరేకంగా ఎంఐఎం నాయకులు నిజామాబాద్ కార
నమ్మించి ముంచడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. సోమవారం గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలోన�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులన్నీ ధ్వంసమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్�
Adibhatla | ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించొద్దని శనివారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నా
‘అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ నిర్వహించడం భారతదేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం.. అందుకే మేం సభకు హాజరుకాము.. అంటూ నాడు నీతులు చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్డి, నేడు తుంగలో తొక్కడం దుర్మార్గ�
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తిరస్కరించారు. తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదన్నారు. ఈవీఎంలపై ఓటర్లు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని క
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
Himachal Pradesh | ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
అందరికీ అన్ని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కలం కార్మికులకూ ఎన్నెన్నో ఆశలు కల్పించింది. చివరికి మాట ఇచ్చింది తప్పడానికే.. అడుగు వేసింది మడమ తిప్పడానికే అన్నట్టుగా ఇప్పుడంతా తూచ్ అంటున్నది.