స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతమా? 25శాతమా? అన్నది త్వరలో తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలవుతుందా? లేక ఇతర హామీల్లాగే బుట్టదాఖలవుతుందా? అన్నది క్యాబినెట్ నిర్ణయంపై ఆధారపడి �
‘బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రోజుకోమాట చెబుతూ కన్ఫ్యూజన్ చేస్తున్నది. రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే రాష్ట్రం అగ్నిగ�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన హామీల విషయంలో తాత్సారం చేస్తూ మోసం చేస్తోంది. అధికారంల
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓ డివిజన్ పరిధిలో రిగ్గింగ్కు పాల్పడేందుకు యత్నించిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ భగ్నం చేసింది. కృష్ణానగర్లో ఓటువేసేందుకు వచ్చిన ఫేక్ ఓటర్ల(స్థానికేతరులు)ను గ�
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నిక�
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా త
KTR | గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్