కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో గీసుగొండ, సం�
అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చు రాజేసింది. ఓ వైపు బీసీలు, మరోవైపు మైనార్టీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సోమవారం జరిగిన డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల కా
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చెప్పేదొకటి, గల్లీలో చేసేదొకటి అని మరోసారి తేలిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబా నీ కుమారుడు అనంత్ అంబానీ తెలంగాణలో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీ ఏర్పా�
కాంగ్రెస్ పార్టీ వచ్చి గ్రామ పంచా యతీలను నిర్వీర్యం చేసింది. పవర్లోకి వచ్చి 23 నెలలు దాటినా పల్లెలకు రూపాయీ కేటాయించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీ
అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనకు రివర్స్ కౌంటర్ అని మండలంలో చోరుగా చర్చ సాగుతుంది
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బ�
Karnataka CM | కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఖాయమైనట్టు కనిపిస్తున్నది! శనివారం జరిగిన అల్పాహార విందులో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�
Oath Ceremony | డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గ
కాంగ్రెస్ పార్టీ బోగ స్ హామీలను ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికల్లో గడపగడపకూ ప్రచారం చే సి ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం ఐనవోలు, వర్ధన్నపేట, హసన్పర్తిలో నిర�
2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.