స్టేషన్ఘన్పూర్ నియోజకర్గంలో ఘర్ వాపస్ షురూ అయింది.. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రఘునాథపల్లి మండలంలో బిగ్షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఫిరాయ�
నల్లమల్లలో గులాబీ గర్జించింది. కం దనూలులో కదం తొక్కింది. సీఎం సొంత జిల్లా అయిన నాగర్కర్నూల్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ జిల్లా �
బీఆర్ఎస్ హయాంలో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వ వలసల జిల్లాగా మార్చుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నిజంగా ఎవరైనా దుష్మన్ ఉన్న�
కేటీఆర్ సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ న ప్రసంగం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల త�
జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసి గులాబీ జెండా ఎగరరేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల
Talasani Srinivas Yadav | 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ హితువు పలికారు. శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్
MLA Kotha Prabhakarreddy | ప్రజా వ్యతిరేక విధానాలతో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్
Medipally Vivekreddy | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారిన స్థాయిలో మాట్లాడటం అత్యంత బాధాకరమని, రాజకీయ హుందాతనానికి పూర్తిగా విరుద్ధమని బీఆర్ఎస్ నేత మేడిపల్లి వివేక్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పు కోలేక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్రెడ్డి మ
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట�
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అంగీకరించారు. బుధవారం బంజారాహిల్స్లో పర్యటించ�
రెండేండ్ల కాంగ్రెస్ సర్కారు పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలుకు నోచుకోలేకపోయిందని.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించామని మాజీ మం�