కుమ్మెర జాతరలో బహుజన బిడ్డ తన మొక్కు చెల్లించుకునేందుకు పోతే అధికార అహంకారంతో స్థానిక సర్పంచ్ అనుచరులు దర్శనానికి వెళ్లిన చంద్రకళను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్�
తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా�
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జె
ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు కాగా, అనిశ్చితపరిచే విధంగా కుట్రలు చేస్తున్నది. 13వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ విప్ను ధ�
బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే�
మున్సిపల్ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పని చేస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు.
క్యాతనపల్లి, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు రాష్ట్ర ఎన్నిక�
“నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన, జైలుకు పంపించిన.. భయపడేది లేదు. జైలు నుంచి బయటికి వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడుతా.. కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా.. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇ�
Chalmeda Lakshmi Narasimharao | వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచినా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని బీఆ
కేసీఆర్ మళ్లీ సీఎం రావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమైంది. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించిన జనం.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ పాలన.. ఆ ప్రభుత్వం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారు. పాలన బాగుంటే అధికార పార్టీకి 80 నుంచి 90 శాతం సీట్లు రావడం ప్�
ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు నిలిపివేశారని కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ నాయ
MLC Tata Madhusudan | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా మండల పా�