బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
KTR | ఎవరైతే గట్టిగా ప్రజల కోసం నిలబడ్తరో.. పార్టీ కోసం నిలబడ్తరో.. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చె�
Talasani Srinivas Yadav | కేసీఆర్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నట్వంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా..? లేదు కానీ..చిన్నోడు, పెద్దోడు, పొట్టోడు, పొడుగోడు.. ప్రతీ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడుతున్నరని మాజీ మంత్రి, ఎమ్�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు ముఖ్య నేతలకు కీలక బా�
కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పా
తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీ బీఆర్ఎస్, మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్ర�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధ�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర�
బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మ�
సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అధికారులు, స్థానిక నాయకులతో కలిస�
Mahareddy Bhupal Reddy | సంగారెడ్డి జిల్లా శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను �
బీఆర్ఎస్ ముందడుగులు ఎట్లా ఉండనున్నాయో పార్టీ అధినేత మాటల్లో చేస్తున్న సూచనలలో రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకు నిర్వచనాలు చెప్పినట్టయితే అర్థమయ్యేది ఎంతైనా ఉంటుంది.
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావ�