మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని గులాబీ పార్టీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి ముఖం చాటేయడంపై కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో చేసి
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇక నుంచి భవిష్యత్లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే విజయమని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చేసింది శూన్యమని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధ
రేవంత్ రెడ్డి పోలీసుల పహారాలో పాలన సాగిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెల�
KTR | వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్కు చేరుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి నేడు ఆ హామీలను, గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతున�
బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని, అదే పార్టీకి బలమైన పునాది అని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. రామకృష్ణాపురంలో ఎస్ఐఆర్తో�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�