KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమి�
కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దోచుకోవడమే తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని పోతులబోగుడలోని మాజీ ఎమ్మెల్యే నివా�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు జనం జేజేలు పలికారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఎమ్మెల్యే పల్�
పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డ�
ర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురు గా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు ఆదివ�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావుతో పాటు ఉమ్�
KCR | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరుతున్నారనే విషయం తెలిసి రా ష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భ�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలకేంద్రానికి నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి తనకు నమ్మిన బంటుగా ఉంటూ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నర్�
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏజెండాగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లు యథేచ్ఛగా దిగువకు తరలివెళ్తున్నా పట్ట�
కేఎల్ఐ పంపుల ప్రారం భం ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ విజయమేనని బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నాయకులు శన�
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల(బి) గ్రామ సర్పంచ్ గంగారాం బీఆర్ఎస్లో తిరిగి చేరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనిల్ జాదవ్తోనే సాధ్యమని గ్రామస్తులు తెలుసుకొని తిరి�