KTR birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని డెన్మార్క్లో బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ బాబు ఆకుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమా
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. మరి ఆ అన్నాన్ని ఆరుగాలం కష్టించి పండించి మనకు అందించే రైతును ఎలా చూడాలి? ముద్దముద్దకూ ‘అన్నదాతా సుఖీభవ’ అని మొక్కాల్సిందే కదా. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పోచారం శ్రీనివాసరెడ్డికి పదవులు, నిధులు ఇస్తే, చివరకు గుండెలపై తన్ని పోయిండని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కో
KTR | ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తాండవిస్తున్నదని, ప్రజలకు భరోసా ఇచ్చే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని, పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మండిపడ్డారు. బహదూర్గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈనెల 18న సరూర్నగర్లో నిర్వహించనున్న య�
‘రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పుంజుకుంటున్నది, బీజేపీ మాత్రం కాంగ్రెస్ క్యాడర్ వైపు చూస్తున్నది, వాళ్లకు లీడర్లు లేకపోవడంతో వారంతా కాంగ్రెస్ వైపు నుంచే నేతలను తీసుకుంటారు’ అని కాంగ్రెస్
సరూర్నగర్ స్టేడియం మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, �
BRS party | సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్డాకుల మండల పరిధిలోన�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో జహీరాబాద్
Harish Rao | బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్స�