1000 రోజులు కాంగ్రెస్ సర్కార్ పాలనలో వారు ఇచ్చిన హామీలపై ప్రజలు ఇప్పటికి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా ఫెయిలయ్యిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి
నేటి డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు సైతం కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సోషల్మీడియా హంగులను అద్దుకొని ప్రజలను ఆకర్షించేందుకు దాదాపు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టా రీల్స్, షార్ట్ వ
BRS | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల అధ్యక్షుడు కె ఎల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాగనూ�
Manne Krishank | పోలీసులు బ్యానర్ కార్డులను ఎత్తుకెళ్లిపోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు, మన్నె క్రిశాంక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు తనదైన శైలిలో చురకలంటించారు మన్నె క్రిశాంక్.
BRS | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై గులాబీ దండు నిరసన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీసింది. అదాలత్ జంక్షన్లో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు వినయ్భాస్కర్ను
BRS Party | ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్�
BRS Party | ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని తొగుట బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్య�
Manne Krishank | ఇప్పటివరకు 77 రోజులు ఢిల్లీ ట్రిప్పులు, మంత్రుల మధ్య పంచాయతీలు, ఎమ్మెల్యేల మధ్య పంపకాల పంచాయతీలు, ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసిన వెయ్యి రోజుల పాలన ఎక్కడుంది..? అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశ�
BRS | మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్. వెయ్యి రోజుల పాలనలో తుస్సుమనిపించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడతాం. ప్రజల పక్షాన నిలబడతాం అని జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు అన
BRS Party | కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిన మేలు కంటే.. సృష్టించిన విధ్వంసమే ఎకువని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్య ప్రచారాలకే ప్రాధ�
కవితను కేసీఆర్తో కలుపడానికి ప్రయత్నం చేశానో, విడగొట్టడానికి ప్రయత్నించానో ఆమె మనస్సాక్షికి తెలుసని, ఈ విషయాలన్నీ కేసీఆర్కు బాగా తెలుసని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కవిత తనపై చేసిన వ్య�
కల్వకుంట్ల కవితకు కేసీఆర్ జన్మనిస్తే, బీఆర్ఎస్ రాజకీయ జన్మనిచ్చిందని, అలాంటి పార్టీ పునాదులను విస్మరించి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తీవ్ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తన సోదరులు, అనుచరులు కలిసి రాష్ర్టాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖ
రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 3న మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్,