పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురాలే.. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. గుర
ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సింగి�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మాడ్గుల మండలంలోని
సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభు�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..బీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అధికార కాంగ్రెస్ మాత్రం కలవరపడుతోంది. పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సునాయసం అవుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో దేవరకద్
Korukanti Chander | రామగుండంలో రాష్ట్రంలో ప్రతీ పనికి కమిషన్లు లభించే విధంగా వ్యవహారం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. పర్మిషన్లు లేనిదే కార్యక
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే �
మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైత�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�