హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ని�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సా�
బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆ�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్యమ నేత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజ�
బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్య�
ఎకరానికి రూ. వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
MLC Shambipur Raju | బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయన్నారు. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపు�
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర మ
KTR | పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొనున్నారని బీఆర్ఎస్ పార్�
Farmers Mela | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది. హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం న�