కరీంనగర్ అనాదిగా బీఆర్ఎస్ కంచుకోట అని, రాబోయే రోజుల్లో జిల్లాలో ‘కారు’ సునామీ సృష్టించడం ఖాయమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యమై కేవలం కూల్చివేతల పర్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళ
BRS Australia | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలు మరియు ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల�
Padma Devender Reddy | ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్
పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పుట్టిన రోజు సందర్భం�
సిటీలో నీళ్లివ్వలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా? ఎంతో గౌరవ ప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి నీచమైన భాష మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశ
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు తన పరిపాలనలో రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చి దేశానికే ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ అని ఆయన సాధించిన రా్రష్ట్రంలో హోదా,పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ న�
Pawan Kalyan | బీఆర్ఎస్ పదేళ్ల తెలంగాణ పాలనలో జనసేన పార్టీపై గాని, తనపై ఏనాడు ఆరోపణలు చేయలేదని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట�
క్యాడర్ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ
కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులే వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించా�