గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీ�
Harish Rao | పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస�
మద్నూర్ మండల కేం ద్రంలో నేడు (శుక్రవారం) బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గురువారం ఆయన బిచ్కుంద పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు సమయత్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేలా సిద్ధం చేసిన ప్�
Jeevan Reddy | టీడీపీ మహానాడులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు కామెంట్స్పై జీవన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ నేటికీ టీడీ
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
KTR | ఎవరైతే గట్టిగా ప్రజల కోసం నిలబడ్తరో.. పార్టీ కోసం నిలబడ్తరో.. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చె�
Talasani Srinivas Yadav | కేసీఆర్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నట్వంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా..? లేదు కానీ..చిన్నోడు, పెద్దోడు, పొట్టోడు, పొడుగోడు.. ప్రతీ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడుతున్నరని మాజీ మంత్రి, ఎమ్�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు ముఖ్య నేతలకు కీలక బా�
కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పా
తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీ బీఆర్ఎస్, మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్ర�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధ�