తెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవి�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామగ్రామాన గులాబీ జెండా పండుగ నిర్వహించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు
ఆంధ్ర పాలకులకు సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు, స్వరాష్ట్రంలో సగర్వంగా జీవించే హక్కును కల్పించేందుకు, వివక్షను పారదోలేందుకు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు ఊపిరిపోసుకు�
బీఆర్ఎస్ పార్టీ నేటితో 26వ వసంతంలోకి అడుగుపెట్టనున్నది. 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ దిశదశను మార్చిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకు ఎక్కింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పుట్టిన పార�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. సోమవారం (నేడు) ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం చేపట్టి ఏం సాధించలేక పోయాడు. అప్పుడు 369 మంది చనిపోయారు. గెలిపించిన ఎంపీలందరూ పార్టీలు మారారు. ఇప్పుడు ఇగ గీ కేసీఆర్ పార్టీ పెట్టిండు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్�
BRS Party | దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 9 గంటలకు గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, పా�
ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ, బీఆర్�
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కావాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల మంచి కోరే ప్రతిఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని, తెలంగాణ సమాజం
నిబద్ధత గల సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి లాంఛనంగా బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా బీఆర్ఎస్ అధినే�
KCR | కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్కు వస్తే పట్టపగలు 11:30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఇక లాభం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నం. ఎదురుతిరిగితే వీళ్లు క�
KCR | కేసీఆర్ అభివాదంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. తమ అభిమాన నేత హెలికాప్టర్లో దిగుతుండగా తమ సెల్ఫోన్లలో బంధించారు. అభివాదం చేస్తున్న కేసీఆర్ను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.
Medipally vivek reddy | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే బీఆర్ఎస్ నాయకులను వేదింపులకు గురిచేస్తూ కేసులు పెడుతు�