Praja Palana | ప్రభుత్వం ప్రకటించిన ఆ నామ స్రవంతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం హామీలు నేడు అటకెక్కాయని జహీరాబాద్ పట్టణ 27వ వార్డు కౌన్సిలర్ కాటా స్రవంతి విమర్శించారు.
తెలంగాణలోని దక్షిణ మధ్య రైల్వే (ఏస్సీఆర్) పరిధిలో ఉన్న మహబూబాబాద్కు మంజూరైన మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ రైల్వే డిపోను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్కు బీఆర్ఎస్ పా�
వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమైపోయిందని, కార్యకర్తలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప
రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనాగరిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి..? అని అడిగారు. మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ ర�
వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం నాయకులు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను
కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 11వవార్డు భీంపూర్లో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్య
MLA Kalvakuntla Sanjay | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తున్నారా..? అనే విషయమై కోరుట్ల ఎమ్మెల్యే, డ్యాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Thalasani | తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్న అనేకమంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీ�
BRS Party | తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు బడ్జ
Harish rao | దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయికానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి. తేడా 50 శాతం వస్తోంది. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ
Rythu Bharosa | మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి ? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన�
Musi victims | నొటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మాకు తెలియని భయం. అసలు మా బాధ ఎలా చెప్పుకోవాలి. గవర్నమెంట్తో ఎలా మాట్లాడాలనేది మాకు ఎక్కడి నుంచి కూడా కనిపించలేదని మూసీ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
BRS Leader | తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ముగ్గురు కాంగ్రెస్ నేతలు కారులో అక్కడికి వచ్చి తనపై దురుసుగా మాట్లాడి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బెదిరించి ఒక్కసారిగా దాడి చేశారని బాధితుడు ఆకుల శ్రీనివాస్ తెల