రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. గ్రామాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదన్నారు. బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేస్తున్న తీవ్ర అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పాలమూరు జిల్లా కరువును పోగొట్టాలని పాలమూరు -రంగా�
రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ రాబోయే కొద్దిరోజుల్లో స్థానిక సం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఆదివారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించి�
తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. మున్సిపల్ అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు ము�
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం దంతనూరు శివారులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ఏర్ప�
ప్రజల్లో కేసీఆర్ పై చెక్కు చెదరని అభిమానం ఉందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల పోరాటంతో ఘన విజయం లభించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్లో శ�
మనపై ఎంతో నమ్మకం ఉంచి ఓటుతో గెలిపించిన ప్రజలకు క్రమశిక్షణతో సేవ చేయాలని, సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజా సేవకు అంకితం కావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరు మండలంల�
చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డివిజన్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేనావత్ వాల్య, నేనావత్ దశరథను బీఆర్ఎస్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడుతలు పంచాయతీ ఎన్నికలు జరగగా.. రెండు విడుతల్లో సత్తా చాటిన మూడో విడుతలో పూర్తి అధిక్యత ప్రదర్శించింది.