విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రయత్నం జరుగుతున్నదని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్�
‘సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది దావోస్కు వెళ్లి ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీని కలిసిండ్రు..వారు తెలంగాణలో పెట్టిన పెట్టుబడి శూన్యం..కానీ సీఎం సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమరశంఖం పూరించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చేపట్టే నిరసన కార్యక్రమాల విజయవ�
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా..? ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నవ్..అని అడగడం తప్పా.. అని కడియం శ్రీహరిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పోరుబాటతో నిషేధిత జాబితా(22ఏ) నుంచి ప్రజల ఆస్తుల తొలగింపులో రెవెన్యూశాఖ నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 22ఏ బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తమగోడును వెల్లబోసు
ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కిడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
BRS Party | కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్�
నిషేధిత జాబితాపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తామని, బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను జాబితా న�
రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
తాండూరు నియోజకవర్గంలో రెండు దశాబ్దాలపాటు రాజకీయంగా ఏకఛత్రాధిపత్యంలా వ్యవహరించిన పట్నం మహేందర్రెడ్డి ఇప్పుడు డీలా పడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన మహేంద�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. సోమవారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీనివాస్రావు నివాసంలో నిర్వహించిన దశ దినకర్మకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర
మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ�