నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్�
బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో దానిని నిర్వహించాలని, ఫ్యాక్టరీలో 90 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అ�
‘నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలూ మారాలి. సోషల్ మీడియా, ఏఐ ద్వారా నేడు కొన్ని నిమిషాల్లోనే సమాచారం కోట్లాది మందికి చేరుతున్నది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియంత్రణ అ�
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నద ని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
BRS Party | బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లగా, ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని మండిపడ్డారు. ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారని బా�
బీఆర్ఎస్ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్�
RS Praveen Kumar | హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని.. కోర్టుకు సెలవులు ఉన్న రోజు శని, ఆదివారాలు చూసుకొని వేలాది మంది పోలీసులను తీసుకొని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం చేశారని బ�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుత�
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు. శనివారం రాత్రి సుజాతనగర్ మండలంలోని సుమారు 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్�
ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. దీంతో ఈ రేండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంప
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లలో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గులాబీ కండువాలు, టీబీజీకేఎస్ కండువాలు క