అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు
ఎన్నికలేవైనా గెలుపు గులాబీదేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, భరోసా కార్యక్రమం నిర్
పల్లె పోరులో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి, రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట
పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఇప్పటికే తొలి, మలి విడుత పూర్తి కాగా, ఆఖరి విడుతపైనే అందరి దృష్టీ నెలకొన్నది. బుధవారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల మేరకు 44 గంటల ముందే అంటే.. సోమవారం సాయంత్రం 5గం�
ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మద్రాస్తండా పంచాయతీ పరిధి కొండంగలబోడులో కా�
కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని, కొత్త సర్పంచులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోబోమని, స�
బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న చెదరని నమ్మకం వల్లే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా విజయం సాధించారని మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్త�
మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే హవా ఉంటుందని, అత్యధిక సంఖ్యలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కే�
ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపున�
కాంగ్రెస్ సర్కారు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అ మలు చేయలేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సీరోలు మండలం చింతపల్లి, కురవి మండలం పెద్ద తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర�
రెండ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారు.సంగారెడ్డి జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను చాటుక
అభివృద్ధిని మరిచిపోయి కమీషన్ల కోసం మంత్రులే పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కురవి, మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశాల్లో పాల్గొన్నార�
గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై మహిళలు ప్రభావం చూపనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ‘ఆమె’ తీర్పు ప్రధానంకాన�