‘నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. పార్టీ అసెంబ్లీలో ఏదైనా అంశంపై విప్ జారీచేస్తే దానికి కట్టుబడి ఉంటా. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం �
నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు..
MLA Sunitha Lakshma Reddy | కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని నర్సాపూర్ మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజులుగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం రాత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్బస్తీకి చెం�
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్య�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ నుంచి భారీగా వచ్చి చేరుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర
కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ న�
MLA Sunitha lakshma reddy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
BRS party | మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు శనివారం సూర్యాపేట జిల్లా కేం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్�