“నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన, జైలుకు పంపించిన.. భయపడేది లేదు. జైలు నుంచి బయటికి వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడుతా.. కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా.. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇ�
Chalmeda Lakshmi Narasimharao | వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచినా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని బీఆ
కేసీఆర్ మళ్లీ సీఎం రావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమైంది. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించిన జనం.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ పాలన.. ఆ ప్రభుత్వం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారు. పాలన బాగుంటే అధికార పార్టీకి 80 నుంచి 90 శాతం సీట్లు రావడం ప్�
ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు నిలిపివేశారని కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ నాయ
MLC Tata Madhusudan | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా మండల పా�
KTR | మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఆనాడు ఉన్నదల్లా ఒక్కటే.. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం.. ఇది మాత్రమే కేసీఆర్ను మొండి �
kcr birthday | మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తె
వరంగల్ ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్కు చెందిన ఎంపీ కావ్య రెండుచోట్ల ఎక్స్అఫీషియో మెంబర్గా తన పేరు నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయ�
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రేపటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం పరిశీలకులను ప్రకటించారు. మున్సిపాలిటీల వారిగా ఎన్నికల పరిశీలకుల వివరాలిలా ఉన్నాయి.
Zaheerabad Municipality | సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఉదయం 10 గంటలకు రావాల్సి ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే ప్రత్యేక బస్సులో 12 గంటలకు హాజర
Alampur Municipality | అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 5 వార్డుల చొప్పున గెలుపొందాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పిండి �
Amangal | బీఆర్ఎస్ దక్కాల్సిన అధికారాన్ని తమవైపు లాక్కునేందుకు కుట్ర పన్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 8 వార్డులు దక్కాయి.