రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
MLC Shambipur Raju | బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయన్నారు. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపు�
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర మ
KTR | పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొనున్నారని బీఆర్ఎస్ పార్�
Farmers Mela | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది. హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం న�
బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్ర�
మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్�
బూత్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకు
మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల క్రాస్రోడ్డు వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణ గడ్డపై వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది జీవనాధారం. ‘రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుంది’ అనే నినాదాన్ని గుండెలకు హత్తుకున్న గడ్డ ఇది. రైతును అన్నదాతగా గౌరవించటం మన సంస్కృతిలో భాగం.
మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడైన గోవింద్ శ్రీధర్ బ్లాక్ వాయిస్ సం స్థను స్థాపించి నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఓపెన్ జిమ్ లు, �
సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే సింహస్వప్నంలా ఉంటుందేమో. నుడుగుకి నూరుసార్లు ‘మాయమై పో’ అని పిడుగు మంత్రాలు చదువుతుంటారు. ఇంకా అమానుషమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంధిప్రేలాపనల�
KTR | ఆమనగల్ మున్సిపల్ పీఠం ఓటమి విషయంలో ఎవరి పేరు నేను చెప్ప కానీ మన నాయకుల అనైక్యత వల్లే ఓడిపోయినం అండ్ల అనుమానం ఏం లేదు.. ఇందులో సిగ్గుపడేది ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.