ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్�
మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్ల�
“స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ �
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
బాన్సువాడ, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి సేవలు అభినందనీయమని కారేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. పాఠశాల మరమ్మతులకు డబ్బులు అవసరం అని స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి దృ
నిజాలు రాస్తే నమస్తే తెలంగాణ పత్రికపై విషం కక్కుతారా? మీ క బ్జాలపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై చిల్లర ఆరోపణలు చేస్తారా అంటూ మద్దూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు కాంగ్రెస్ న
స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్
‘కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అరచేతిలో వైకుంఠం చూపించింది. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఆశలపల్లకీలో ఊరేగించింది. అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా పట్టించుకోవడ
సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డి
KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమి�
కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దోచుకోవడమే తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని పోతులబోగుడలోని మాజీ ఎమ్మెల్యే నివా�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు జనం జేజేలు పలికారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఎమ్మెల్యే పల్�