జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లచోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. సోమవారం యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆ
తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటి
KTR | జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజ
Harish Rao | ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. వందరోజులు కాదు.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్�
అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడాన్నే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు ప్
‘మీ సమస్యను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లాం.. మిమ్మ ల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నా...ఆందోళన పడకండి.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’.. అని జోర్డాన్లో చికుకున్న గల్ఫ్
హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్�
BRS Party | మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్వపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన జంగి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండ�
Financial Help | మంభోజిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దుర్గమ్మ మృతి చెందిన విషయాన్ని మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన తిరుపతి రెడ్డి దుర్�
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం క�
Harish Rao | బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీ
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.