కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు త
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేల్పూర్లో ఆదివారం నిర్వహించిన బీఆర్�
పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం దమ్మపేట మండలంలోని మారప్పగూడెం పంచాయతీ జలవాగు గ్రామంలో కాంగ్రెస్కు చెందిన 45 కుటుంబాల వారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిల�
‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిమ్మపూ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు శశ
పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ గూటికి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో భారీగా చేరా రు. అడ్డాకుల మండలం పొన్�
పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురాలే.. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. గుర
ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సింగి�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మాడ్గుల మండలంలోని
సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభు�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..బీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అధికార కాంగ్రెస్ మాత్రం కలవరపడుతోంది. పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప�