భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల చొప్పున బియ్యం మంగళవారం అందజేశారు.
పాలమూరు గులాబీయమంగా మారింది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జననీరాజనం లభించింది. సర్పంచుల సన్మాన సభ.. మున్సిపల్ ఎన్నికల శంఖారావానికి ఊహించని రీతిలో భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అ�
మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. త్వరలో జరగనున్న మున్సిపల్
KTR | హైదరాబాద్లో శనివారం జరిగిన నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
‘మేము చెప్పేది వినాలి అంతే. పార్టీల ప్రతినిధులు మాట్లాడొద్దు. మీ ఇష్టం ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి’ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ�
మహబూబ్నగర్ కార్పొరేషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వరంగల్ జిల్లా ముఖద్వారం అయిన పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెంబర్తి నుంచి సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ హాలు వరకు భారీ బైక్ �
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం
జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలం నాన్చెరుతండాకు చెందిన సర్పంచ్ వెంకట్నాయక్ సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో