బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సునాయసం అవుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో దేవరకద్
Korukanti Chander | రామగుండంలో రాష్ట్రంలో ప్రతీ పనికి కమిషన్లు లభించే విధంగా వ్యవహారం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. పర్మిషన్లు లేనిదే కార్యక
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే �
మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైత�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురం మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీ�
గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో ప�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్య�
గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క�