పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుకు అధికార కాంగ్రెస్ పార్టీ కంగుతున్నది. ‘అన్నీ మావే’ అన్న రీతిలో అధికార దర్పం ప్రదర్శించినా, నజరానాలతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినా ఆ పార్టీకి షాక్ తగిలింది. ప్రజాపాలన �
‘మీరు మాకు ఓట్లు వేయలేదు.. మా డబ్బులు ఇచ్చేయండి.. లేదా ప్రమాణం చేయం డి’ అంటూ మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో ఎమ్మెల్యే మురళీనాయక్ సోదరుడు శుక్రవారం తండావాసులతో గొడవకు దిగారు. సోమ్లాతండా ఎమ్మెల్యే మురళీ�
స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చాయి. తొలి విడత ఎన్నికలు జరిగిన పలు గ్రామాల్లో కీలక నేతలకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయఢం�
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
Manne Krishank | రేవంత్ రెడ్డి రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు.
Durgam Chinnaiah | బెల్లంపల్లి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలు గుర్తు చేస్తున్నారని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు బెల్లంపల�
Durgam Chinnaiah | సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం రాత్రి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు దిశ
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలిఅడుగ�
Sheri Subhash Reddy | పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని హంగులతో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలయ్యాయి. ప్రభుత్వం మారిన మరుక్షణమ
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని (విజయ్ దివస్) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియో�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు త