Thorrur | తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు, ముఖ్య నేతలు అక్కడిక
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థుల శిబిరంపై పోలీసులతో కలిసి దాడి చేసేందుకు కాంగ్రెస్ గూండాలు ప్లాన్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ని�
గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. నగర శివార్లలోని ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. రెండున్నరేండ్ల క
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని, ఫలితాలు గొప్పగా రాని నల్లగొండ జిల్లాలోనూ విజయం కోసం వీరోచితంగా శ్రమించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబ
రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆయా చోట్ల అత్యధిక పురపాలికలను కైవసం చేసుకొనే దిశ గా పార్టీ అడుగులు వేస్తున్నది.
సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పక్షానికి మంచి మెజారిటీ లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కూడా సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అ�
Dubbaka Municipality | దుబ్బాక మున్సిపాలిటీ 17వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎండీ చాంద్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Gudem Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం స�
Bellampalli Municipality | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ గులాబీ గూటికి చేరారు. వీరితోపాటు బీజేప�
Toopran Muncipality | బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన పలువురు నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో బీ�
Vemreddy Raju | పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. చౌటుప్పల్కు చెందిన వేంరెడ్డి రాజు గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిల
Mallela Rajasri | బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఛైర్మన్ పదవి అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన వ్యక్తికి ఓటర్లు బుద్ధిచెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో మల్లెల రా�