మోస పోతే.. గోస పడ్తామని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో మాజీ మంత్రి �
ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడినే గెలిపించుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్�
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీని నమ్మితే రెండేళ్లలో అభివృద్ధి శూన్యం.. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు.. కేసీఆర్ ఇచ్చినయే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిండ్రా.. ? అని మాజీమంత్రి, సూర్యా
Yellandu Municipality | ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ నుండి పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఔజర్ లోద్, రాంగోపాల్, అరుణ ఆధ్వర�
జగిత్యాల మున్సిపల్పై గులాబీ జెండా ఎగరేసి.. తొలి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రభుత్వంతో కొట�
కరీంనగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్కు పాలనపై అవగాహన లేదని, పూటకో మోసం, రోజుకో అవినీతితో రాష్ట్రం పరువు పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివ�
కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్లో విధ్వంసం జరుగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో గత ప దేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీ
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, ఆరు గారెంటీలు, 420 హామీలు అమలు చేయని వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గ
రాష్ట్రంలో కాంగ్రెస్ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలోన�