జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో ప�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్య�
గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్�
పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డ
Padmadevender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, లోకల్ వార్ వన్ సైడేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందూరు పంతం హింస
Dasyam Vinay Bhasker | వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా �
Kakatiya University | మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009 నా
Local Body Elections | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలుపాలన్నారు బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామా�
ఎన్ని జిమ్మిక్కులు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు.