సీఎం రేవంత్ మరోసారి తన కురు చ బుద్ధిని బయట పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు తలొగ్గి అధికారులు ఎన్ని తప్పుడు పనులు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
కుమ్మెర జాతరలో బహుజన బిడ్డ తన మొక్కు చెల్లించుకునేందుకు పోతే అధికార అహంకారంతో స్థానిక సర్పంచ్ అనుచరులు దర్శనానికి వెళ్లిన చంద్రకళను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్�
తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా�
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జె
ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు కాగా, అనిశ్చితపరిచే విధంగా కుట్రలు చేస్తున్నది. 13వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ విప్ను ధ�
బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే�
మున్సిపల్ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పని చేస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు.
క్యాతనపల్లి, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు రాష్ట్ర ఎన్నిక�