బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర�
బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మ�
సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అధికారులు, స్థానిక నాయకులతో కలిస�
Mahareddy Bhupal Reddy | సంగారెడ్డి జిల్లా శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను �
బీఆర్ఎస్ ముందడుగులు ఎట్లా ఉండనున్నాయో పార్టీ అధినేత మాటల్లో చేస్తున్న సూచనలలో రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకు నిర్వచనాలు చెప్పినట్టయితే అర్థమయ్యేది ఎంతైనా ఉంటుంది.
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావ�
హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ని�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సా�
బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆ�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్యమ నేత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజ�
బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్య�
ఎకరానికి రూ. వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�