సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పక్షానికి మంచి మెజారిటీ లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కూడా సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అ�
Dubbaka Municipality | దుబ్బాక మున్సిపాలిటీ 17వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎండీ చాంద్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Gudem Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం స�
Bellampalli Municipality | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ గులాబీ గూటికి చేరారు. వీరితోపాటు బీజేప�
Toopran Muncipality | బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన పలువురు నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో బీ�
Vemreddy Raju | పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. చౌటుప్పల్కు చెందిన వేంరెడ్డి రాజు గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిల
Mallela Rajasri | బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఛైర్మన్ పదవి అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన వ్యక్తికి ఓటర్లు బుద్ధిచెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో మల్లెల రా�
అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసి నా.. ఖాకీలు, అధికారులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడినా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. డబ్బులు వెదజల్లి ప్రలోభాలకు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్కు షాకిచ్చింది. కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా వికారాబాద్, పరిగి
తిరుమలగిరిలో శుక్రవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 15 వార్డులకు 10 వార్డుల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
Muncipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ హవా కనబర్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గట్టి
Hung | రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత
Clash | నల్లగొండ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. 14వ వార్డులో బీఆరెస్ అభ్యర్థి గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల �