‘ఉన్నది కాస్త ఊడింది. సర్వమంగళం పాడింది’ అన్నట్టే తయారైంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి. బీఆర్ఎస్ను వీడితే మటాషే అనే రీతిలో ప్రజలు వారికి బుద్ధిచెప్పారని గ్రామపంచాయతీ ఎన్న
పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికపై జరుగవు. పార్టీల మద్దతుతో జరుగుతాయి. ఫలితాలు పార్టీల జాతకాలు చెప్తాయి. పాలకపక్షానికి ఈ ఎన్నికల్లో సహజంగానే ఆధిక్యం ఉంటుంది. సాధారణంగానైతే కనీసం 75 శాతం స్థానాలు రావా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్సిటీ గ్రామాల్లో.. అధికార కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా గ్లోబల్ సమ్మిట్ చేపట్టి
KTR | జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నూతనంగా ఎన
CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురు పార�
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడత
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది.
జనగామ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార బలంతో బీఆర్ఎస్ మద్దతుదారులను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడి తెచ్చినా ప�
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణీ నవీన్కుమార్ను గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ �
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు