బీఆర్ఎస్కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై కా�
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన�
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. పట్టణం నుంచి పల్లె దాకా రాష్ట్రవ్యాప్తంగా చేరికల పర్వం ఊపందుకున్నది.
Palakurthi | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. రేవంత్ పరిపాలన నచ్చక సొంత పార్టీ నేతలు విసిగిపోతున్నారు.
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
KTR | నిర్మల్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
KTR | రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ(94) హైదరాబాద్లో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కి ంగ్ ప్రెసిడెంట్ కేటీ
Harish Rao | దక్షిణ భారత దేశం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచి, వడ్లకు పెంచలేదు. గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అని నిప్పు�