సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధ�
వాస్తవదూరమైన ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కోవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని సనత్నగర్, కొత్తపేట, అల్వాల
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని, ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్�
ఇచ్చిన హమీలను నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకూ వివరించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్ఘన్పూర్లో రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస
రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ) పేరుతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 22ఏ నిబంధనల దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురొంటున్న బాధిత ప్రజలకు ఉచ
వ్యవసాయ రంగంపై రేవంత్కు ఏ మాత్రం అవగాహన లేదని, రైతులకు అవసరమైన కరెంట్ ఇవ్వడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కరెంట్ ఇవ్వడం చేతకాకపోతే రేవం
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి గెలిచాక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖ�
సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. బ�
లైసెన్స్ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరిట దోపిడీకి పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల�
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎమ్మెల్యే మ
మోసపురిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఏ ఆశయంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారో..ఆ ఆశయాలకు ర
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సమస్యల పరిషారానికి కార్యకర్తలు ఎల్లప్పుడూ �
బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని క్యాంప�
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్