బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించినందుకు కృతజ్ఞతగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గురువారం పార్టీ అధినేత కేసీఆర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Harish Rao | రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు . అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఎంతై�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని యువ కార్యకర్త�
Farmers Protest ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం జలాలను ఆపాలని కుట్ర పన్నుతోందని రైతులు, BRS శ్రేణులు తీవ్రంగా ఆరోపించ�
ఇల్లెందు నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ అన్నారు. ఆదివారం ఇల్లెందు బీఆర�
పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్య�
Harish Rao | రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భట్టి విక్రమార్క కోపంతో ఊగిపోయి ఆగ్రహంగా మాట్లాడితే లెక్కలు మారిపోతాయా..? హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి తప్పులు, అబద్ధాలు మాట్లాడొచ్చా..? అన�
Anjaiah Yadav | కొత్తూరు మండలం సిద్దాపూర్ శివారులో టీజీఐఐసీ తన పరిధిలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శనివారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం సిద్దాపూర్ గ్ర�
మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని గులాబీ పార్టీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి ముఖం చాటేయడంపై కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో చేసి
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇక నుంచి భవిష్యత్లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే విజయమని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చేసింది శూన్యమని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.