రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఓడిపోవడంతో కేసీఆర్ అమలు చేసిన పథకాలు మళ్లీ తమ లాంటి పేదోళ్లకు అందుతాయో? లేదో? అని బీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.
నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును నిరంతరం గౌరవిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో న
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మీ ముందుంటానని, మన ప్రభుత్వం రాలేదని ఎవరూ అధైర్య పడవద్దని మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రకటనలో తె
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
వరంగల్ పశ్చిమ ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తల్లో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మనోధైర్యం నింపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. బీఆర్ఎస్కు కంచుకోట అని మరోసారి నిరూపించింది. ఆదివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.
ప్రజల తీర్పును శిరసావహిస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓడిపోయా
ప్రజల కోసం.. ప్రజల మధ్యనే ఉండి పని చేసే నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఏ పనైనా అంకిత భావంతో చేస్తే అద్భుత ఆదరణ లభిస్తుందనడానికి నిదర్శనం బాల్కొండ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డికి అందించిన హ్యాట్రిక్ విజ�
బాన్సువాడ నియోజక వ ర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉం టుంది, నియోజక వర్గంలో గిరిజనులు, మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఆర్యవైశ్యులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్రావు రెండోసారి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 34వేల మెజార�
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిందీ బెల్టుగా పిలుచుకునే ఛత్తీస్గఢ్,
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది.
స్వరాష్ట్ర సాధన తర్వాత దశాబ్ద కాలానికి తెలంగాణ దారి మారిం ది. అభివృద్ధి మంత్రంతో, సాధించిన పనులను చూసి ఓటేయమని బీఆర్ఎస్ ప్రజలను అడిగింది. అభివృద్ధి ఫలాలు అందరి కండ్ల ముందే ఉన్నాయి.