తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు �
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
‘ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం. వారి సేవకే తన జీవితం అంకితం’ అంటూ బీఆర్ఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ �
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆల య ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
కంటి సమస్యల రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బా�
కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబ�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురు�
రాష్ట్రంలోని ప్రజలను అంధత్వం నుంచి దూరం చేసి సంపూర్ణ అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నా రు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా క�
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, అంధత్వ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా �
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్ప
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షలు చేయించుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
నేటి నుంచి నిర్వహించే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించగా, గురువారం ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ�