రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మెదక్ జిల్లాలో సుమారు 4,72,802 మంది
అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి లక్షల
క్రీడలతోనే శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. సోమవారం సాలూర మండల కేంద్రం లో అల్లె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాలూర క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే ప�
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి
ప్రగతి రథ సారథి, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మండల ప్
వానకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో పుష్కలంగా నీరు ఉండటంతో పొలం పనుల్లో బిజీ అయ్యారు. సర్కారు సైతం పెట్టుబడి సాయం కింద రైతు బం�
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ర�
సౌర విద్యుత్ రంగంలో సింగరేణి కొత్త మైలురాయిని దాటనున్నది. మంచిర్యాల సమీపంలోని ఎస్టీపీపీ ప్రాంగణంలో తొలిసారిగా ఫ్లోటింగ్ ప్లాం ట్ను ప్రారంభించనున్నది. ఈనెల 15న 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్ల
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధుల
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను 2023 వైద్య సంవత్సరానికి గాను అనుమతినిచ్చింది. ఇందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గురువారం ప్రభుత్వ దవాఖానలోని మెయిన్ గేట్కు ప్�
మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘన