ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప�
సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 1
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకంటే మిన్నగా ఉందని గుర్తుచేశారు. బూర్గంపహాడ్ మ�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కమలాపూర్లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కస్తూర్బ�
కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్ట�
అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గా
సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్
60 ఏండ్ల వయసులో టెన్త్ పాస్', ‘70వ ఏట డిగ్రీ ఉత్తీర్ణురాలైన బామ్మ’ తరహా శీర్షికలతో తరచూ వార్తల్లోకి వస్తున్న వయోధికులు.. నేటి తరానికి తామేమాత్రమూ తీసిపోమని నిరూపిస్తున్నారు. సావిత్రి నాయర్ కూడా అంతే. రెం�
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలోని గుమ్ముడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తక్క�