జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, వేల్పూర్ మండలంలోని మోతెలో ఏర్పాటు చేసిన ధాన�
’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడు�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ
దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. 75శాతం సబ్సిడీపై 1.75 లక్షల విలువైన 21 గొర్రెల యూనిట్ను 43.450కే అందిస్తున్నది. అందించిన గొర్రెలతో సంప�
JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల�
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 2 కేంద్రాలు మొత్తం 72కేంద్రాలను ఏర్పాటు చేశారు
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా తెలంగాణ సర్కారు ‘కూల్రూఫ్ పాలసీ 2023-28’ని రూపొందించింది. ఈ పాలసీని మాసబ్ట్యాంకులోని సీడీఎంఏ కార్యాలయంలో సోమ వారం మంత్రి కేటీఆర్ ప్రా�
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 లక్షల మంది హజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ
హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
‘ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలకు వివరించాలి.. దవాఖానకు వచ్చేవారితో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడాలి.. మనం ప్రేమగా మాట్లాడితే వార�
భద్రాద్రి దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వసంత పక్ష బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5 వరకు ఇవి కొనసాగనున్నాయి. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల పనులు ఇప్పటికే పూర
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలో ఉప్పరపల్లి గ్రామం నుంచే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. తాను ఉద్యమకారుడినని, పైసలు సంపాదించుకొనే కాంట్రాక�
‘వ్యవస్థను కాపాడితే.. వ్యవస్థ మనల్ని కాపాడుతుంది.. న్యాయవ్యవస్థ జోడెడ్ల బండి లాంటిది.. కక్షిదారులకు సరైన సమయంలో న్యాయం అందించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేటకోర్టు ప్�
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�