మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘన
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని వన్టౌన్ పీఎస్లో స్నేహిత హెల్ప్లైన్ సెంటర్, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ (పోలీస్ ఆరోగ్
ప్రజల కంటి సమస్యలపై కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. నాలుగేళ్ల క్రితం కంటి వెలుగు మొదటి దఫా నిర్వహించి వేలాది మందికి కళ్లద్దాలు, అవసరం ఉన్�
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం
పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎన్ఎంలు, ఆశలు పని చేయాలని సూచించారు. మంగళ
సైన్స్ పరిశోధనలకు రూపం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి (టీఎస్ కాస్ట్) ఆధ్వర్యంలో నగరంలో ఇన్నోవేషన్ హబ్ రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర
గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు http://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు
చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక బాద్షాహీ అషుర్ ఖానాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కులీకుతుబ్షా ఆధ్వర్యంలో 1594లో నిర్మాణం కాగా..ఇమామ్ హుస్సేన్ అమరవీరుల జ్ఞా�
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెల