గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎరసానిగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి రూ.30లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున�
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు అన్నారు. సూర్యాపేటలో మూడ్రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప�
విద్య, వైద్యానికే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పంచాయతీ పరిధిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో రూ.85 లక్షల నిధులతో చేపట�
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్న�
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్�
జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభి
విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్డేడియంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ప
పిల్లలను దత్తత తీసుకోవాలనుకొనే తల్లిదండ్రుల కోసం త్వరలో హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. నవంబర్ను అంతర్జాతీయ దత్తత మా సంగా �
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
తెలంగాణ వైద్య రంగంలో నూతన విప్లవం.. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయం.. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సోమవారం ల�
తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్�
వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాదికన్నా ఎక్కువ స్థాయిలో వరి దిగుబడి పెరిగిందన్న అంచనా ఉన్నది. పెరిగిన మద్దతు ధరతో కొనుగోళ్లు �
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భారీగా నిధులు మ