రైతన్న కష్టం తెలిసిన నేత కేసీఆర్ రాక కోసం యావత్ దేశ రైతులు ఎదురుచూస్తున్నారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని నందనం సొస�
జిల్లాలో వరి కోతలు షురువయ్యాయి. మరో వారం రోజుల్లో జోరందుకోనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కమలాపూర్ మండలంలో 19, ఎల్కతుర్తి మండలంలో నాలుగు
కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్�
రాష్ట్ర సాధనకు ముందు ‘అన్నమో రామచంద్రా..’ అన్న రైతులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమ�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ క్షేత్రం నాచారం పీఠాధిపతి మధుసూదానంద సరస్వతీ స్వామీజీతో అయ్యప్ప మాలధారుల మహాపాద యాత్రను బుధవారం జెండా ఊపి ప్రార�
వానకాలంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు
చలికాలం వస్తూవస్తూనే భయపెడుతున్నది. గత ఏడాది కంటే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తున్నది. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రత అత�
ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల
రమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూజా నియమాలు, వ్రతాల�
భక్తులకు అత్యంత పవిత్ర మాసం.. కార్తీక మాసం.. ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. మాలధారణ స్వీకరించే వారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారంతా ఈ మాసం కోసమే ఎదురు�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే క్రీడల కోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన
క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక
పెద్దనోట్ల రద్దు లాంటి అనోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన భారతావని ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ‘గొప్ప ముందడుగు’ వేసిందట! కేవలం ఎనిమిదేండ్ల పాలనలోనే దేశాన్ని ‘ఆకలి రాజ్యం’గా మార్చిన ప�