స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించనున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వ�
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వ
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల క�
రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమన్నా తెలిసేలా, హైదరాబాద్ మొత్తం నిఘా నీడలో ఉండేలా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ నెల 4న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతు�
రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ క్లినిక్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ఓపీ సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం త�
ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంద
ఎన్టీపీసీ రిజర్వాయర్లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. రూ.423 కోట్లతో చేపట్టిన 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ను ఇటీవలే ఉత్పత్తి �
రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పునరుద్ధరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల అనంతరం సీఎంఆర్కు ఎఫ్సీఐ అనుమతించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జర
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ
రూ.కోటికిపైగా నిధులతో కొండగట్టు ఘాట్రోడ్డుకు రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మూసివేసిన ఘాట్రోడ్డుపై లైట్ మోటార్ వాహనాల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమత
దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్ర�
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల
రాష్ట్రంలో వయోవృద్ధులకు కొడుకులు, కోడళ్ల నుంచే వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వృద్ధులను వేధిస్తున్నవారిలో 56% మంది కొడుకులు, 13% మంది కోడళ్లు ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులకు గురవుతున్న